Lok Sabha Election 2024
21 రోజుల్లో రూ.31 కోట్లు సీజ్
ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 16 నుంచి తనిఖీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.241 కోట్లు పట్టివేత హైదరాబాద
Read Moreనలభైమంది స్టార్ క్యాంపెయినర్లు.. లిస్ట్ విడుదల చేసిన కాంగ్రెస్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. పార్టీ
Read Moreకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోర్స్ డ్ పొలిటీషియన్ :కంగనా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్గాంధీపై సినీనటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ సంచలన కామెంట్లు చేశారు. రాహుల్ గాంధీ ఫోర్స్డ్ పొలిట
Read Moreప్రజలు ఆలోచించి ఓటెయ్యాలి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రజల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని, అందుకే వారు ఆలోచించి ఓటేయాలని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని నిర్మించేవ
Read Moreబిహార్ లో అన్ని సీట్లూ గెలుస్తం: మోదీ
అవినీతిపరులంతా ఒకే గొడుగు కిందకు వెళ్లారు ఇండియా కూటమి నేతలవి చీటింగ్ పాలిటిక్స్ సీఏఏ
Read Moreనా బహిష్కరణకు గెలుపుతో జవాబిస్తా: మహువా మొయిత్రా
కోల్కతా: లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా నగర్ ఎంపీగా గెలుపే పార్లమెంట్లో
Read Moreగ్యారంటీల హోరు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, ప్రతిపక్షాల వ్యూహం
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీగా మారాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్ర
Read Moreఇవాళ ఉత్తరాఖండ్లో ప్రధాని మోదీ ప్రచారం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఉధంసింగ్ న
Read Moreరూ. 3500 కోట్ల ఐటీ నోటీసులు.. కాంగ్రెస్ కు బిగ్ రిలీఫ్
కాంగ్రెస్ కు భారీ ఊరట లభించింది. కాంగ్రెస్కు రూ.3500 కోట్ల పన్ను నోటీసు జారీ చేయడంపై సుప్రీంకోర్టుకు ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. ఎన్నికలు పూర్తయ్యే
Read Moreకాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్
లోక్ సభ ఎన్నికలముందు కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు సైతం ఆపార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. లేటెస్ట్
Read Moreప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
కాంగ్రెస్ కు ఐటీ శాఖ రూ. 1823 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు రావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యం ధ్వంసం చ
Read Moreలోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్
సూర్యాపేట: రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీ గురించి మాట్లాడితే సమయం వృథా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేటల
Read Moreబీహార్ లోక్సభ ఎన్నికల్లో.. AIMIM 16 మంది అభ్యర్థులు
అసదుద్దీన్ ఓవైసీ AIMIM పార్టీ బీహార్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయాని నిర్ణయించుకుంది. 16 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆల్ ఇం
Read More