Lok Sabha Election 2024
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లే: రాహుల్ గాంధీ
లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాక్యలు చేశారు. బీజేపీకి 150 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబా
Read Moreనా ఆస్తులు 14 వందల కోట్లు.. గోవా, లండన్ లో ఇల్లు ఉన్నాయి : బీజేపీ ఎంపీ అభ్యర్థి
నువ్వు గ్రేట్ బాస్.. భారత్ మాతా కీ అంటావ్.. జై భారత్ అంటావ్.. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతావ్.. భారతదేశం నా పుణ్య భూమి అంటావ్.. తీరా ఆస్తులు మ
Read Moreబీఆర్ఎస్ అభ్యర్థులకు ఏప్రిల్ 18న బీ ఫామ్స్
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు గురువారం తెలంగాణ భవన్లో ఆ పార
Read Moreముహూర్తాలు చూసుకుని నామినేషన్లు
పేరు, జన్మ నక్షత్రాన్ని బట్టి మంచి తేదీ చూసుకుంటున్న అభ్యర్థులు లోక్ సభ ఎన్నికల నామినేషన్లకు రేపటి నుంచి25 వరకు గడువు 18, 19, 23, 2
Read Moreనన్ను ఎంపీగా గెలిపిస్తే..సేవకుడిగా పనిచేస్తా: గడ్డం వంశీకృష్ణ
తనను ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్ కు సేవకుడిగా పనిచేస్తానన్నారు గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాలలో కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన..కేస
Read Moreమోదీకి దమ్ముంటే .. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై మాట్లాడాలి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. మోదీ ఎన్డీయే వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయ
Read Moreమాదాపూర్ లో రూ. 2 కోట్ల నగదు పట్టివేత
హైదరాబాద్ మాదాపూర్ లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మాదాపూర్ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తుండగా..జూ
Read Moreకాంగ్రెస్లో రాహుల్, రేవంత్.. రెండు నాలుకలు: కేటీఆర్
కాంగ్రెస్ లో రాహుల్, సీఎం రేవంత్ లది రెండు నాలుకల ధోరణని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. లిక్కర్ స్కాంలో ఇద్దరు తలో మాట మాట్లాడుతున్నారని
Read Moreహైదరాబాద్లో తనిఖీల్లో రూ.12.87 కోట్లు సీజ్
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల కోడ్అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాలో రూ.12.87 కోట్ల నగదు సీజ్చేసినట్లు జిల్లా ఎన్నికల అధ
Read Moreనేనెక్కడున్నా.. నా గుండె చప్పుడు కొడంగలే: సీఎం రేవంత్
కొడంగల్ ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 75 ఏండ్లలో కొడంగల్ అభివృద్ధికి ఏ నేత కూడా ప్రయత్నం చేయలే
Read Moreబీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఈడీకి ఫిర్యాదు: రఘునందన్ రావు
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట రామిరెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేశారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీప
Read Moreప్రమాదంలో ప్రజాస్వామ్యం: సోనియా గాంధీ
రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్నరు: సోనియా గాంధీ బీజేపీలో చేరాలని ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నరు &n
Read Moreఇండియా అంటే కమీషన్.. ఎన్డీఏ అంటే మిషన్: మోడీ
బీజేపీకి 370 పైబడి సీట్లు రావొద్దని ప్రయత్నిస్తోంది : మోదీ చాలాస్థానాల్లో కాంగ్రెస్పార్టీకి అభ్యర్థులే దొరకట్లేదు అవినీతిపరులను కాపాడేంద
Read More