
Adilabad
లక్కీడ్రా పేరుతో మోసం..రెండున్నర తులాల బంగారంతో పరార్
గుడిహత్నూర్, వెలుగు : లక్కీ డ్రాలో బంగారంతోపాటు ఓ బైక్ను గెలుపొందారని ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమె బంగారు ఆభరణాలతో ఉడాయించిన ఘటన గుడిహత్నూర్&zw
Read Moreఆసిఫాబాద్ జిల్లాలో రాంగ్రూట్లో స్కూల్ బస్సు డ్రైవర్..విద్యార్థులకు గాయాలు
లారీ ఢీకొని విద్యార్థులకు గాయాలు ఆసిఫాబాద్, వెలుగు : రాంగ్రూట్లో వెళ్తున్న స్కూల్ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆసి
Read Moreసారంగాపూర్ మండలంలో రైస్ మిల్లులను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
నిర్మల్/మంచిర్యాల, వెలుగు : ఈ నెల 31లోగా రైస్ మిల్లుల యాజమాన్యాలు సీఎంఆర్ టార్గెట్ ను పూర్తి చేయాలని నిర్మల్కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. సారంగ
Read Moreఆదిలాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు : ఏజీఎం ధనుంజయ్
దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం ధనుంజయ్ ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్కు భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటిక
Read Moreవేటగాళ్ల ఉచ్చులో పులులు.. మూడు రోజుల్లో రెండు మృతి
వేటగాళ్ల ఉచ్చులో పులులు కాగజ్నగర్ ఫారెస్ట్ రేంజ్లో మూడు రోజుల్లో రెండు మృతి పశువుపై విష ప్రయోగం.. ఆపై పులికి ఉచ్చు బిగింపు కళేబరాన్
Read Moreఎమ్మెల్యే వివేక్ చేతుల మీదుగా సీడీ ఆవిష్కరణ
కోల్బెల్ట్, వెలుగు: మాల మహానాడు ఆఫ్ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన ‘తెలంగాణ మాల మహానాడు’ పాటల సీడీని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్జి.వివేక్
Read Moreపట్టణాభివృద్ధి నిధులను వెంటనే విడుదల చేయాలి : జోగు ప్రేమేందర్
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణాభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప
Read Moreహైవే ఆలస్యం..రెండేండ్లుగా ముందుకుసాగని నేషనల్ హైవే 353బి పనులు
జిల్లాలో 33 కిలోమీటర్లమేర రోడ్డుతోపాటు హైలెవల్ బ్రిడ్జి ఆలస్యంతో తరోడ వంతెన వద్ద ప్రయాణికుల ఇక్కట్లు పంట పొలాల నుంచి రోడ్డు విస్తరణపై రైతుల అభ్
Read Moreమాలమహానాడు ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్గా సుధీర్
నేషనల్ సెక్రటరీగా కాసర్ల యాదగిరికి బాధ్యతలు కోల్బెల్ట్, వెలుగు : మాల మహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా మంచిర్యాలకు చెంది
Read Moreప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ, వెలుగు : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని.. సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అన
Read Moreరిమ్స్ లో ఈఎస్ డబ్ల్యూఎల్ మెషీన్ ప్రారంభం
ఆదిలాబాద్, వెలుగు : కిడ్నీలోని రాళ్లను ఆపరేషన్ లేకుండా లేజర్ టెక్నాలజీతో తొలగించే ఈఎస్ డబ్ల్యూఎల్ మెషీన్ ను ఆదిలాబాద్ లోని రిమ్స్ సూపర్ స్పెషాలిట
Read Moreమంచిర్యాల జీపీ బిల్డింగులకు జాగలు కరువు
12 గ్రామాల్లో మొదలు కాని నిర్మాణాలు ఏడాది కింద 171 భవనాలు మంజూరు ఒక్కో బిల్డింగ్కు రూ.20 లక్షలు సాంక్షన్
Read Moreపెద్దపులి దాడిలో మహిళ మృతి
ఆదిలాబాద్: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన చింతలపేట్ లో పెద్దపులి దాడిలో మహిళ మృతిచెందింది. ఖానాపూర్ , మహారాష్ట్ర గడ్చిరౌలి జిల్లా అహేరీ పరిధిలో
Read More