
Adilabad
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్లో జోష్
వివేక్ చేరికతో హస్తం పార్టీలో నూతనోత్సాహం ఆయన రాకను స్వాగతిస్తూ జిల్లా వ్యాప్తంగా సంబురాలు ఇక బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు
Read Moreబీజేపీలో చేరిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
బీఆర్ఎస్ కు ఇటీవల రాజీనామా చేసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బాపురావుకు బీజేపీ కండువా కప్పి
Read Moreఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు..పేదలకు ఒరిగిందేమీ లేదు: రేఖా నాయక్
ఆసిఫాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రజలు రెండు సార్లు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినా కనీసం పేదలకు తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, చదువుకున్న యు
Read Moreతొమ్మిదేండ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలే: రామారావు పటేల్
భైంసా, వెలుగు: తొమ్మిదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముథోల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ఆరోపించారు. చేతగాని ఎమ్మెల్
Read Moreఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ వేడుకలు
కోల్బెల్ట్/నస్పూర్/బజార్ హత్నూర్, వెలుగు: సింగరేణి కార్మికుల హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఏఐటీయూసీ యూనియన్ రాజీలేని పోరాటాలు చేస్తుందని ఆ యూనియన్ క
Read Moreకాంగ్రెస్కు టీపీసీసీ డాక్టర్ సెల్ వైస్ చైర్మన్ రాజీనామా: దాసారపు శ్రీనివాస్
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కాంగ్రెస్ సీటును ఆశించి భంగపడ్డ, సీనియర్ లీడర్, టీపీపీసీసీ డాక్టర్ సెల్ స్టేట్ వైస్ చైర్మన్
Read Moreబెల్లంపల్లి ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలి: గడ్డం వినోద్
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మాజీ మంత్రి, టీపీసీసీ వైస్ ప్రెస
Read Moreటికెట్ ఇవ్వకుంటే తిరగబడుడే.. అధిష్టానాలపై ఘాటు విమర్శలు
నిన్నటిదాకా ముద్దు.. ఇప్పుడేమో చేదు ప్రత్యర్థి పార్టీల్లోకి చేరికలు మూడు పార్టీల నేతలదీ అదే తీరు నిర్మల్, వెలుగు: టికెట్ఆశించి భంగపడ్డ నే
Read Moreఇచ్చోడ మండల కేంద్రంలో బోథ్ కాంగ్రెస్ అభ్యర్థిని మార్చాలి
ఇచ్చోడ, వెలుగు: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తూ ఇచ్చోడ మండల కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం
Read Moreప్రజలు నిర్భయంగా ఓటేయాలి: సుధీర్ రాంనాథ్
చెన్నూరు, వెలుగు: ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవార
Read Moreఇంటింటికీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు: వెరబెల్లి రఘునాథ్
నస్పూర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. సోమవారం నస్ప
Read Moreఆదిలాబాద్ లో పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన కలెక్టర్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని.. మార్కెట్, రెవెన్యూ సిబ్బందిని ని
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళలకు మొండిచేయి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కేటాయించిన తొమ్మిది స్థానాల్లో దక్కని చోటు పార్టీకి రాజీనామా చేసిన సరస్వతి, తీవ్ర అసంతృప్తితో సుజాత &
Read More