Adilabad
అర్హులందరికీ కేంద్ర పథకాలు అందాలి : సోయం బాపురావు
ఆదిలాబాద్/సారంగాపూర్, వెలుగు: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 2047 నాటికి భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ‘వికసిత్ భారత్’ లక్ష్యమని ఆదిలాబాద్ఎంపీ స
Read Moreపాట్నపూర్ సిద్ధేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
జైనూర్, వెలుగు: సద్గురు పులాజీ బాబా సమాధి మహోత్సవాన్ని బుధవారం జైనూర్లోని పాట్నపూర్ సిద్ధేశ్వర సంస్థాన్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబ
Read Moreగిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్నరు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆసిఫాబాద్, వెలుగు : జడ్పీ చైర్మన్, చైర్పర్సన్ పదవులను ఆదివాసీలకు కేటాయిస్తే వాటిని ఆధిపత్య కులాల వారు ఆక్రమించుకుని తీవ్ర అన్యాయం చేస్తున్నార
Read Moreపెండ్లి కావడం లేదని పురుగుల మందు తాగిండు
సుల్తానాబాద్, వెలుగు : తనకు ఇంకా పెండ్లి కావ డం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై విజేందర్ కథ నం ప్రకారం..పెద్దపల్లి జిల్లా
Read Moreఆరు గ్యారంటీల..అమలుకే ప్రజాపాలన : సీతక్క
కాంగ్రెస్ ప్రభుత్వంఆడంబరాలకు పోదు ఆదివాసీ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా పో
Read Moreదరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
క్యాతనపల్లి మున్సిపాలిటి జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది మున్సిపల్ కా
Read Moreఖానాపూర్ఎమ్మెల్యేకు టైఫాయిడ్ జ్వరం.. ఉట్నూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స
టైఫాయిడ్ ఫీవర్తో ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిక నిర్మల్: ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అస్వస్థతకు గురయ్యారు. టైఫాయిడ్
Read Moreప్రశాంతంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్
సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా కొనసాగుతుంది. అన్ని చోట్ల 28 శాతంపైగానే పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది. సాయంత్రం 5 గ
Read Moreహైమన్ డార్ఫ్ భవన నిర్మాణ పనులు కంప్లీట్ చేయాలి
ఐటీడీఏ పీవో చాహత్ బాజ్ పాయ్ జైనూర్, వెలుగు : హైమన్ డార్ఫ్ భవన్ నిర్మాణ పనులు జనవరిలోగా పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో చాహత్ బాజ్ పాయ్ ఆఫీసర్లను ఆద
Read Moreఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి
నిర్మల్, వెలుగు : దిలావర్పూర్ మండలం గుండంపల్లి వద్ద నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ లోని ప్రజా సంఘాల కార్
Read Moreకేసీఆర్ సింగరేణిలో ..23 వేల ఉద్యోగాలు తొలిగించిండు : వివేక్ వెంటకస్వామి
చెన్నూరులో అభివృద్ధి అంశాలపై రివ్యూ కోల్బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు : తెలంగాణ వచ్చిన టైంలో సింగరేణిలో 62 వేల మంది కార్మికులు ఉంటే ఇప
Read Moreసింగరేణి ఎన్నికలు.. ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్న కార్మికులు
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు జరగనుంది. మొత్తం 84
Read Moreఎకరం భూమి కోసం అన్న .. కొడుకును నరికి చంపిండు
గొడ్డలి, కత్తులతో వెంటాడి వేటాడి హత్య చేసిన చిన్నాన్న, ఆయన కొడుకు అందరూ చూస్తుండగా ఘటన ఆదిలాబాద్జిల్లా ఇచ్చోడలో దారుణం ఇచ్చో
Read More












