V6 News

Adilabad

నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 1.60లక్షల నిరుద్యోగ భృతి ఇవ్వాలి: రేవంత్

రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి లక్షా 60 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో ని

Read More

బీజేపీలోకి  సీనియర్​ లీడర్​ మల్యాల రాజమల్లు

మంచిర్యాల, వెలుగు: మందమర్రి పట్టణానికి చెందిన సీనియర్​ నాయకుడు మల్యాల రాజమల్లు మంగళవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్​ వెంకటస్వామి సమక్షంలో

Read More

బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో భద్రాచలంలో ఆందోళన

భద్రాచలం, వెలుగు : బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో సోమవారం భద్రాచలంలో గొత్తికోయలు ఐటీడీఏ ఆఫీసును ముట్టడించారు. 50 ఏండ్లుగా తెలంగాణలో ఉంటున్న  తమక

Read More

అంగన్​వాడీలో చిన్నారులకు అన్నప్రాసన

రామకృష్ణాపూర్​ పట్టణంలోని కాకతీయ కాలనీ అంగన్​వాడీ కేంద్రంలో కమ్యూనిటీ బేస్డ్​ ఈవెంట్స్ లో భాగంగా శుక్రవారం చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ సందర

Read More

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

లోకేశ్వరం, వెలుగు: పంటలు అమ్మేటప్పుడు రైతులు దళారులను నమ్మి, మోసపోవద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రాజుర గ్రామంలో వరి కొనుగ

Read More

రోడ్డు పనులకు సీఆర్ఐఎఫ్ నిధులు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్, బేల రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సీఆర్​ఐఎఫ్​( కేంద్ర రోడ్లమౌలిక సదుపాయాల నిధులు)

Read More

ఉరితాళ్లతో సర్పంచ్​ల నిరసన.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని డిమాండ్​

ఆదిలాబాద్​ టౌన్​, వెలుగు: గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​ ఆధ్వర్యంలో సర్పంచ్​లు గ

Read More

ట్రాక్టర్​ కిస్తీలకు పైసల్లేవ్​.. ఈఎంఐలు కట్టాలని గ్రామ పంచాయతీలకు బ్యాంక్​ నోటీసులు 

నిర్మల్, వెలుగు:  గ్రామ పంచాయతీలకు నిధుల రాకపోవడంతో లోన్లు పెండింగ్ లో పడుతున్నాయి.  గ్రామ పంచాయతీలకు టాక్టర్ల లోన్లు,  నిర్వాహణ ఖర్చుల

Read More

లిక్కర్ సీసాలమ్మి  రూ.5 వేల సంపాదన 

కాగజ్ నగర్, వెలుగు : కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో సిబ్బంది చెత్త ఏరుతూ దొరికిన ఖాళీ లిక్కర్ సీసాలు అమ్మ

Read More

అధికారంలోకి వచ్చిన 4నెలల్లోనే 13 లక్షల పోడు భూములకు పట్టాలు ఇస్తం : వైఎస్ షర్మిల

వైఎస్ఆర్టీపీ అధికారంలోకి రాగానే 4 నెలల్లో 13 లక్షల పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తామని ఆ పార్టీ చీఫ్ -వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇం

Read More

మక్కపంట కొనుగోళ్లపై సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో మక్కపంట చేతికొచ్చింది. కానీ,  కొనుగోళ్లపై సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో రైతులు ఇబ్బందులు

Read More

ట్రైనింగ్​ సెంటర్​ భూమిని ఈద్గాకు ఎట్లిస్తరు.. హోం మినిస్టర్​ను అడ్డుకున్న  బీజేపీ కార్యకర్తలు 

నిర్మల్, వెలుగు: నిర్మల్ లో  ఈద్గా ను ప్రారంభించేందుకు మంగళవారం వచ్చిన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  కాన్వాయ్

Read More

కబ్జా భూముల స్వాధీనంపై అధికారులు సైలెంట్.. పట్టాల కోసం పిటిషన్

మంచిర్యాల, వెలుగు: చెన్నూర్​ మండలం లంబడిపల్లెలో కబ్జాకు గురైన సెరీకల్చర్​ భూములపై అధికారులు సర్వేలతోనే సరిపెడుతున్నారు. కబ్జా చేశామని కబ్జాదారులే

Read More