
Adilabad
నేషనల్ హైవే పనులు వేగవంతం చేస్తం : పాయల్ శంకర్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: బోరజ్ నుంచి బేల మండల సరిహద్దుల్లోని మహారాష్ట్ర వరకు చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే పాయల్
Read Moreమంచిర్యాలలో ముగిసిన క్రియేటివ్ కిడ్స్ సమ్మర్ క్యాంప్
మంచిర్యాల, వెలుగు: మైత్రీ యోగా ప్రకృతి సెంటర్ ఆధ్వర్యంలో నెల రోజుల నుంచి నడుస్తున్న క్రియేటివ్ కిడ్స్ సమ్మర్ క్యాంపులు ఆదివారం ముగిసినట్లు క్యాం
Read Moreబీఆర్ఎస్ యూత్ లీడర్ పై దాడి
మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ మంచిర్యాల యూత్ టౌన్ జనరల్ సెక్రెటరీ గడప రాకేశ్పై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం దాడి చేశారు. హాకీ స్టిక్స్, ఐ
Read Moreకబ్జాకు గురైన కాల్వలు కాలనీల్లోకి వరదలు
నిర్మల్ పట్టణంలోని ప్రధాన కాల్వలు, చెరువు భూముల ఆక్
Read Moreఫారెస్ట్ భూముల సర్వేను అడ్డుకున్న రైతులు
కాగజ్నగర్, వెలుగు : కాగజ్నగర్ ఫారెస్ట్&zwn
Read Moreపత్తి విత్తనాల కొరత లేదు..అన్ని వెరైటీలకు ఒకే రకమైన దిగుబడి
3.78 లక్షల సీడ్ ప్యాకెట్లు అవసరం.. అందుబాటులో 4.05 లక్షల ప్యాకెట్లు రైతులు బీటీ 3 సీడ్ సాగు చేసి నష్టపోవద
Read Moreసర్కార్ బడుల్లో ఆదర్శ పనులు స్పీడప్ .. జిల్లాలో 648 పాఠశాలల్లో జరుగుతున్న పనులు
స్కూళ్ల ప్రారంభంలోగా పూర్తయ్యేలా ప్రణాళిక ఎప్పటికప్పుడు పనులపై కలెక్టర్ ఆరా ఆదిలాబాద్, వెలుగు : సర్కార్ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పిం
Read Moreచెన్నూరుకు ధాన్యం స్టోరేజ్ కేంద్రం తెస్త : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్బెల్ట్: వచ్చే సీజన్ వరకు చెన్నూరు నియోజకవర్గం పరిధిలో ధాన్యం స్టోరేజ్ కేంద్రం అందుబాటులోకి తెస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.
Read Moreనా పేరు చెప్పుకుని తప్పుడు పనులు చేస్తే సహించ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
తన పేరు చెప్పుకొని ఎవరు కూడా తప్పుడు పనులు చేస్తే సహించేది లేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు.
Read Moreసైదాబాద్లో కారు బీభత్సం..నాలుగు బైకులను ఢీకొట్టి పరార్
హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. సైదాబాద్ జయనగర్ ప్రధాన రహదారిపై తెల్లవారుజామున నాలుగు బైకులను ఢీకొట్టింది ఇన్నోవా కారు. ఈ ఘటనలో &n
Read Moreవిత్తనాల కోసం రైతుల భారీ క్యూ ఆదిలాబాద్లో ఉద్రిక్తత
ఫర్టిలైజర్ షాపుల వద్ద తోసుకోవడంతో నెట్టివేసిన పోలీసులు లాఠీచార్జి జరిగిందన్న ప్రచారం అలాంటిదేం లేదన్న ఎస్పీ గౌస్ ఆలం ఆద
Read Moreరైతులపై పోలీసులు లాఠీ చార్జ్ జరపలేదు: ఆదిలాబాద్ ఎస్పీ
రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం ఐపీ ఎస్. జిల్లా పత్తి విత్తనాల కొనుగోలు
Read Moreహెల్త్ కేర్ సెంటర్ కు ఎక్విప్మెంట్ అందజేత
దండేపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కు వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు రూ.4 ల
Read More