Adilabad
నేషనల్ హైవే అక్రమాల్లో నలుగురు అరెస్ట్
ఇద్దరు ఉద్యోగులు,మరో ఇద్దరు మాజీ సర్పంచ్లు ఏకకాలంలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఆసిఫా
Read Moreఎంపీ గడ్డం వంశీకృష్ణ భవిష్యత్తులో పెద్ద లీడర్ గా ఎదగాలి : మంత్రి శ్రీధర్ బాబు
దివంగత నేత కాక వెంకటస్వామి రాజకీయ దురంధరుడు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అని చెప
Read Moreప్రతి వారం రిపోర్ట్ ఇవ్వండి .. 4 నెలల్లో బ్రిడ్జి పనులు కావాలి : ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి
కోల్బెల్ట్: క్యాతన్పల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి అన్నారు. సంబంధిత ఆర్ అండ్ బీ అ
Read Moreబాసర అమ్మవారి లడ్డూ, ప్రసాదాల్లో గోల్ మాల్.. పట్టుబడ్డ ఇద్దరు అధికారులు
నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో ఇంటి దొంగల బాగోతం బయటపడింది. లడ్డు, పులిహోర ప్రసాదాల్లో గోల్ మాల్ చేస్తూ అధికారులు పట్టుబడ్డారు. గ్రామ స్థుల ఫిర్య
Read Moreఇండ్లపై ఉన్న 11 కేవీ వైర్లను తొలగించాలి .. ట్రాన్స్కో సీఎండీకి వినతి
ట్రాన్స్కో సీఎండీకి వినతి కుభీర్, వెలుగు: తమ ఇండ్లపై వెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైర్లను తొలగించాలని కోరుతూ కుభీర్ మండల కేంద్రంలోని న్యూ అబాది
Read Moreమంచిర్యాల లో ఎన్హెచ్ 63 బాధిత రైతుల ధర్నా
మంచిర్యాల, వెలుగు: నేషనల్ హైవే 63 బాధిత రైతులు సోమవారం మంచిర్యాలలోని ఎన్ హెచ్ఏఐ పీడీ ఆఫీస్ఎదుట ధర్నా చేశారు. హైవే కోసం తమ భూములు లాక్కొని అన్యాయం చే
Read Moreసోమనపల్లిలో భూకబ్జాపై రెవెన్యూ అధికారుల సర్వే
చెన్నూరు, వెలుగు: చెన్నూర్ మండలంలోని సోమనపల్లి శివారులో ఉన్న 306, 1267 సర్వేనంబర్లలోని వివాదాస్పద భూమిని సోమవారం రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఈ స
Read Moreఆదిలాబాద్లో రూ.44 లక్షల గుట్కా పట్టివేత
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: జిల్లాలో గుట్కాను సమూలంగా రూపుమాపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఆదిలాబ
Read Moreటవర్ ఎక్కి ఎస్టీపీపీ కార్మికుడి నిరసన
జైపూర్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేసే ఆర్.మధు జైపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామ సమీపంలో ఉన
Read Moreకలెక్టరేట్ ముందు ఏబీవీపీ ధర్నా : ఏబీవీపీ నాయకులు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏబీవీపీ నాయకులు ఆదిలాబాద్ కలెక్టరేట్ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగ
Read Moreసింగరేణి స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ : ఎన్.బలరాం
హైదరాబాద్, వెలుగు: సింగరేణి స్కూళ్లలో తొలిసారిగా సీబీఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఎండీ ఎన్. బలరాం తెలిపారు. తొలిసారిగా రామగుండం 2 ఏరియ
Read Moreజాబ్ లేదని సూసైడ్ చేసుకున్న యువకుడికి..నాలుగేండ్లకు ఫైనల్ ఎగ్జామ్కు కాల్ లెటర్
కోల్బెల్ట్, వెలుగు: జూనియర్ లైన్ మెన్ పోస్టు కోసం నిర్వహించే పరీక్షకు అటెండ్ కావాలంటూ అభ్యర్థి చనిపోయిన నాలుగేండ్లకు కాల్ లెటర్వచ్చింది. ఈ ఘటన మంచ
Read More












