amid corona virus scare

చైనాకు చేరుకున్న డబ్ల్యూహెచ్‌వో ఎక్స్‌పర్ట్స్‌.. కరోనా పుట్టుకపై విచారణ

న్యూఢిల్లీ: కరోనా పుట్టుకకు చైనానే కారణమని అగ్రరాజ్య అధినేత డొనాల్డ్‌ ట్రంప్ చాలా మార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. కరోనా పుట్టుకకు సంబంధించి ఇన్వెస

Read More

ప్రతి దేశంలో 20 శాతం మందికి వ్యాక్సిన్‌ అందాలి: డబ్ల్యూహెచ్‌వో

న్యూఢిల్లీ: వచ్చే ఏడాదికి 2 బిలియన్‌ల కరోనా వ్యాక్సిన్‌లు తయారు చేయడమే తమ లక్ష్యమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. వ్యాక్

Read More

కజకిస్థాన్‌ను భయపెడుతున్న న్యుమోనియా.. కరోనాను మించి మరణాల రేటు!

బీజింగ్: కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనాను మించిన ఓ న్యుమోనియా వచ్చిందని తెలుస్తోంది. కజకిస్థాన్‌లోన

Read More

ప్రజల హెల్త్‌తోపాటు ఎకానమీని కాపాడుకోవడంపైనే దృష్టి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కరోనా నుంచి ప్రజలను రక్షించడంతోపాటు ఎకానమీని కాపాడుకోవడంపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని ప్రధాని మోడీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ కుంట

Read More

ఆయుర్వేద క్లినికల్ ట్రయల్స్‌ను ఉమ్మడిగా చేయనున్న అమెరికా, ఇండియా

వాషింగ్టన్: కరోనా మహమ్మారికి విరుగుడుగా ఆయుర్వేద సూత్రీకరణలను కనుగొనే యత్నంలో అగ్రరాజ్యం అమెరికా, ఇండియాలు సంయుక్తంగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. ఈ మ

Read More

ఐపీఎల్‌ లేకుండా ఈ ఏడాదిని ముగించబోం: గంగూలీ

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్‌ గమనాన్ని మార్చిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీని చాలా మంది సీనియర్స్‌ మెచ్చుకుంటారు. దాదా నాయకత్వంలోనే టీమ్ దూకుడుగా ఆడటం న

Read More

సీబీఎస్‌ఈ సిలబస్‌ నుంచి ఫెడరలిజం, సెక్యూలరిజం తొలగింపు

న్యూఢిల్లీ: కరోనా క్రైసిస్ కారణంగాస్‌ స్టూడెంట్స్‌పై ఒత్తిడి పడకూడదనే ఉద్దేశంతో నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డు సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ సిలబ

Read More

బ్రెజిల్ ప్రెసిడెంట్‌కు కరోనా.. త్వరగా కోలుకోవాలని మోడీ ట్వీట్

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్‌గా తేలిన బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బొల్సొనారో త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ‘నా మిత్రుడు ప్రెసిడెం

Read More

కరోనాను ఎదుర్కోవడానికి ‘సోషల్ వ్యాక్సిన్’ ఒక్కటే మార్గం

సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సోషల్ వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని సెంటర్ ఫర్ సెల్యు

Read More

ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అన్నారు. ‘ఢి

Read More

కరోనా వార్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కార్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరును 24 గంటలు పర్యవేక్షించేందుకు వార్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించిందని సమాచారం. పరిస్థితి తీవ్రతను

Read More

బర్త్ డే పార్టీలో కరోనా సోకి వ్యాపారి మృతి.. టెన్షన్‌లో 100 మంది వ్యాపారులు

హైదరాబాద్: హైదరాబాద్ సిటీకి చెందిన ఓ పెద్ద జ్యువెలరీ షాప్ ఓనర్ శనివారం చనిపోయారు. అయితే అంతకుముందు రోజే సదరు వ్యాపారి సిటీలో పెద్ద బర్త్‌ డే పార్టీకి

Read More

వరల్డ్‌లో అతి పెద్ద కరోనా కేర్ సెంటర్ ప్రారంభం

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా ట్రీట్‌మెంట్ సెంటర్‌‌ దేశ రాజధాని ఢిల్లీ, ఛత్తర్‌‌పూర్‌‌లోని రాధా సోమి సత్సంగ్ బియాస్‌లో ఆదివారం ప్రారంభమైంది.

Read More