amid corona virus scare
కరోనా రికవరీస్లో ఢిల్లీ టాప్.. ఐదో ప్లేస్లో తెలంగాణ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేట్ గణనీయంగా పెరుగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలోని 16 రాష్ట్రాల రికవరీ రేట్ నేషనల్ యావరేజ్ కంటే ఎక్క
Read Moreక్లినికల్ ట్రయల్స్ దశలో దేశీ కంపెనీలు: హర్ష వర్దన్
న్యూఢిల్లీ: కరోనాపై పోరులో ఇండియా పూర్తి నిబద్ధతతో బలంగా ముందుకెళ్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్దన్ తెలిపారు. శుక్రవారం సీఎస్ఐఆర్ టెక్నా
Read Moreరాఫెల్పై ప్రశ్నలకు బదులివ్వండి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి 5 రాఫెల్ జెట్స్ బుధవారం ఇండియాకు చేరుకున్నాయి. దీనిపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేస్తూ సంస్కృతంలో ట్వీట్ చేశారు. తాజాగా ఈ
Read Moreమధ్యప్రదేశ్లో ఇద్దరు మంత్రులకు కరోనా
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో మరో ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. వాటర్ రీసోర్స్ మినిస్టర్ తులసీ సిలావత్తోపాటు ఓబీసీ వెల్ఫేర్ మినిస్టర్ రాంఖిలావన్ పటేల
Read Moreక్వారంటైన్లో తమిళనాడు గవర్నర్ పురోహిత్
చెన్నై: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం విలవిల్లాడుతోంది. సాధారణ ప్రజానీకంతోపాటు వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు కూడా వైరస్ దెబ్బకు జంకుతున్నారు
Read Moreకరోనాపై పోరు సాగించడానికి నిధులివ్వండి
ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విన్నపం కోల్కతా: కరోనా మహమ్మారిపై పోరును సాగించడానికి నిధులను విడుదల చేయాలని ప్రధాని మోడీని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోర
Read Moreసరైన నిర్ణయాలతో మెరుగైన స్థితిలో ఉన్నాం: మోడీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంతో మెరుగైన స్థితిలో ఉన్నామని ప్రధాని మోడీ అన్నారు. దేశంలోని ప్రముఖ మెట్రో నగరా
Read Moreఆక్సిజన్ అందక వృద్ధుడు మృతి.. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో దారుణం
కరీంనగర్: కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓ వృద్ధుడు బెడ్పై నుంచి కింద పడి చనిపోయిన ఘటన కరీంనగర్లో జరిగింది. ఆదివారం జిల్లా ఆస్పత్రిలో ఈ దారుణం చ
Read Moreకరోనా టెస్టుల్లో రికార్డు.. 24 గంటల్లో 4.20 లక్షల శాంపిల్స్ సేకరణ
న్యూఢిల్లీ: కరోనా టెస్టుల సంఖ్యలో దేశం భారీ వృద్ధిని నమోదు చేసింది. శనివారం దేశవ్యాప్తంగా 4.20 లక్షల శాంపిల్స్ను తీసుకున్నారు. ఇప్పటివరకు 24 గంటల వ్య
Read Moreమాస్కు కట్టుకోలేదని ఫ్లైట్లో నుంచి దింపేశారు!!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున తప్పనిసరిగా మాస్కులు కట్టుకోవాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రొఫెషనల
Read Moreఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. టోర్నీ డేట్స్ ఫిక్స్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. టోర్నీ నిర్వహణకు సంబంధించిన డేట్స్పై క్లారిటీ వచ్చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని మూడు వేదికల్లో ఈ
Read Moreవిజృంభిస్తున్న మహమ్మారి.. దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకీ హెచ్చుతోంది. దేశంలో ప్రస్తుతం కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. బుధవారం కొన్ని రాష్ట్రాల్లో రికార్
Read Moreకరోనా ఉధృతి మరింత తీవ్రమవ్వొచ్చు: ట్రంప్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. రోజురోజుకీ వైరస్ కేసులు పెరుగుతున్నాయనే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. బుధవారానికి వరల్డ్
Read More