Andhra Pradesh

వ్యూహం కథేంటి..మూవీ వెనుక ఎవరున్నారు.. రామ్ గోపాల్ వర్మ మాటల్లో..

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్పై వరుసగా సినిమాలు తీస్తున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు,

Read More

శ్రీశైలం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..భారీగా ట్రాఫిక్ జామ్

వరుస సెలవులు రావడంతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు.  శ్రీశైలంలో ముక్కంటి ఆలయానికి భక్తుల రద్దీ భారీ

Read More

విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇద్దరు సూసైడ్

విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో ట్రయాంగిల్  లవ్ స్టోరీలో  విషాదం నెలకొంది.  ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆమె కూడా ఇద్దరిత

Read More

భక్తుల రక్తం మరిగిన పులులు.. అలిపిరిలో టీటీడీ ఏం చేయబోతుంది

తిరుమల అడవుల్లో చిరుతల సంఖ్య పెరిగింది.  రక్తం మరిగిన పులులు దాటికి  ఓ చిన్నారి భ‌క్తురాలి  ప్రాణాలు కోల్పోయింది. నూరేళ్లు నిండకుం

Read More

దండుపాళ్యం బ్యాచ్​కు వాలంటీర్లకు తేడా లేదు:పవన్​కల్యాణ్​

ఏపీలోని వాలంటీర్లపై జనసేన అధినేత పవన్​కల్యాణ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్​కు, వాలంటీర్లకు తేడా ఏమీ లేదని పవన్​ అనడం

Read More

మత్తు ఇచ్చి.. అత్యాచారం చేసిన ఎస్ఐ

బర్త్ డేకు  అని ఇంటికి పిలిపించి  మత్తుమందు ఇచ్చి తనపై ఎస్సై అత్యాచారం చేశాడని ఓ యవతి  బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్‌స్టేషన్‌ల

Read More

పోతిరెడ్డిపాడు రాయలసీమ ప్రాజెక్టుల కోసం  12 వేల క్యూసెక్కులు విడుదల

పోతిరెడ్డిపాడు రాయలసీమ ప్రాజెక్టుల కోసం  12 వేల క్యూసెక్కులు విడుదల వాటర్ రిలీజ్ ఆర్డర్ లేకుండానే గేట్లు ఎత్తిన ఏపీ నియంత్రించే ప్రయత్నం చ

Read More

ఆగస్టు 16 నుంచి ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌.. రాజధాని ఏదంటూ సెటైర్లు

ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ మూడో సీజన్ కు సర్వం సిద్ధమైంది. ఆగష్టు 16 నుంచి 27 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోటీ పడనుండగ

Read More

నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గోదావరి నీళ్లు అందిస్తాం : మంత్రి జగదీష్ రెడ్డి

గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేసినా లబ్ధిదారులకు రూ.10 వేల సాయం కంటే ఎక్కువ ఇవ్వలేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఒకసారి లబ్ధిపొందిన వ్యక్తికి

Read More

దానిమ్మ ధరలు తగ్గాయి..కారణం ఇదే

హైదరాబాద్లో దానిమ్మ పండ్ల ధరలు భారీగా పడిపోయాయి.  రెండు వారాల క్రితం ఒక్కో దానిమ్మ పండు రూ. 30 పలకగా..ప్రస్తుతం రూ. 10 నుంచి 15 రూపాయల వరకు విక్

Read More

ఆంధ్రప్రదేశ్‌‌ లోక్‌‌సభ, శాసనసభలో ఎవరెవరు?.. పుస్తకావిష్కరణ

మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో బుక్‌‌ ఆవిష్కరించిన పవన్ కల్యాణ్‌‌  మంగళగిరి: మారిశెట్టి మురళీ కుమార్ రాసిన ‘

Read More

తెలంగాణపై చర్యలొద్దు.. కేంద్రానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఏపీకి విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. బకాయిల చెల్లింపు కోసం తెలంగాణపై కఠిన చర్

Read More

ఫ్రెండ్ షిప్ డే రోజే విషాదం .. ముగ్గురు స్నేహితులు మృతి

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని కాలువలోకి వేగంగా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందార

Read More