Andhra Pradesh

తెలంగాణలో మరిన్ని గోద్రేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటీరియో స్టోర్లు

హైదరాబాద్, వెలుగు: ఫర్నిచర్స్ తయారీ కంపెనీ గోద్రేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇం

Read More

రూ.100కోట్ల చెక్ ఇచ్చిండు.. కానీ అకౌంట్లో ఉన్నది 17రూ. మాత్రమే

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో (సింహాచలం ఆలయంగా ప్రసిద్ధి చెందింది) ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ భక్త

Read More

శ్రావణ శుక్రవారం.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.  2023 ఆగస్టు 25 శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు.

Read More

అడ్డదారులు తొక్కడంలో చంద్రబాబు ఆరితేరారు:సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు.  దొంగ ఓట్లను గుర్తించి వాటిని తొలగిస్తే టీడీపీ రాద్దాంతం

Read More

300 కొత్త టీవీఎస్ బైక్స్ కాలిపోయాయి.. ఒక్కో బైక్ 70 వేలు.. 90 వేలు

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  2023 ఆగస్టు 24  గురువారం తెల్లవారుజామున  కేపీనగర్‌ ప్రాంతంలో ఉన్న టీవీఎస్‌ వాహనాల షోర

Read More

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడ్డ బస్సు

ఏపీలోని అల్లూరి జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్‌టీసీ బస్సు వంద అడుగుల లోయలో పడింది. చెట్టు

Read More

వంద మంది భక్తులను పేల్చి చంపేస్తా.. తిరుమలకు బెదిరింపు కాల్

తమిళనాడుకు చెందిన 39 ఏళ్ల ఓ వ్యక్తి భక్తులను పేల్చి చంపేస్తా అంటూ  తిరుమల కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో వెంటనే పోలీసులు రంగం

Read More

ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేదానిపై చర్చ జరగలేదు : బండి సంజయ్

కరీంనగర్ : పెద్దపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే ఏమీ జరగనట్లు కేసును నీరుగార్చారని మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎ

Read More

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తప్పిన ప్రమాదం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఘోర ప్రమాదం తప్పింది.  ఆయన  కాన్వాయ్‌కి ప్రమాదానికి గురైంది.  సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఖ

Read More

తిరుమలలో చిరుతల సంచారం కలకలం

తిరుమలలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల చిరుత బోనులో చిక్కిన ఘటన మరువరక ముందే తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఎలిపేంట్ ఆర్చీ వద్ద మరో చిరుత సంచరిస్తున్

Read More

తెలుగు రాష్ట్రాల్లోని 18మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.9వేల కోట్లకు పైగానే..

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల్లో కొంతమంది ఆస్తుల విషయం తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుల్లో కొ

Read More

తెలంగాణలో ఈ రూట్లలో కొత్త రైల్వే లైన్లు..

తెలుగు రాష్ట్రాల్లో కీలక మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుంటూరు -బీబీనగర్‌, డోన్-మహబూబ్ నగర్,  డబ్ల

Read More

సెప్టెంబర్లో వంగవీటి రాధకృష్ణ పెళ్లి...ఆగస్టు 19న ఎంగేజ్మెంట్

ఏపీ పాలిటిక్స్ లో కీలకనేతగా ఉన్న వంగవీటి రాధకృష్ణ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. నర్సాపూర్ కు చెందిన యువతితో ఆయన వివాహం నిశ్చయమైందని స

Read More