Andhra Pradesh
మత్తు ఇచ్చి.. అత్యాచారం చేసిన ఎస్ఐ
బర్త్ డేకు అని ఇంటికి పిలిపించి మత్తుమందు ఇచ్చి తనపై ఎస్సై అత్యాచారం చేశాడని ఓ యవతి బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్స్టేషన్ల
Read Moreపోతిరెడ్డిపాడు రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12 వేల క్యూసెక్కులు విడుదల
పోతిరెడ్డిపాడు రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12 వేల క్యూసెక్కులు విడుదల వాటర్ రిలీజ్ ఆర్డర్ లేకుండానే గేట్లు ఎత్తిన ఏపీ నియంత్రించే ప్రయత్నం చ
Read Moreఆగస్టు 16 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. రాజధాని ఏదంటూ సెటైర్లు
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ కు సర్వం సిద్ధమైంది. ఆగష్టు 16 నుంచి 27 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోటీ పడనుండగ
Read Moreనాగార్జున సాగర్ ఎడమ కాలువకు గోదావరి నీళ్లు అందిస్తాం : మంత్రి జగదీష్ రెడ్డి
గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేసినా లబ్ధిదారులకు రూ.10 వేల సాయం కంటే ఎక్కువ ఇవ్వలేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఒకసారి లబ్ధిపొందిన వ్యక్తికి
Read Moreదానిమ్మ ధరలు తగ్గాయి..కారణం ఇదే
హైదరాబాద్లో దానిమ్మ పండ్ల ధరలు భారీగా పడిపోయాయి. రెండు వారాల క్రితం ఒక్కో దానిమ్మ పండు రూ. 30 పలకగా..ప్రస్తుతం రూ. 10 నుంచి 15 రూపాయల వరకు విక్
Read Moreఆంధ్రప్రదేశ్ లోక్సభ, శాసనసభలో ఎవరెవరు?.. పుస్తకావిష్కరణ
మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో బుక్ ఆవిష్కరించిన పవన్ కల్యాణ్ మంగళగిరి: మారిశెట్టి మురళీ కుమార్ రాసిన ‘
Read Moreతెలంగాణపై చర్యలొద్దు.. కేంద్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఏపీకి విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. బకాయిల చెల్లింపు కోసం తెలంగాణపై కఠిన చర్
Read Moreఫ్రెండ్ షిప్ డే రోజే విషాదం .. ముగ్గురు స్నేహితులు మృతి
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని కాలువలోకి వేగంగా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందార
Read Moreచంద్రబాబు.. జగన్కు మంత్రి కేటీఆర్ థ్యాంక్స్
తెలంగాణ అభివృద్ధి ఏపీలో ఉన్న జగన్కు, చంద్రబాబు నాయుడికి అర్థమవుతున్నదని, కానీ ఇక్కడున్న ప్రతిపక్ష నేతలకు అర్థం కావటం లేదని కేట
Read Moreమటన్ వండి, మందు తెప్పించి భర్తను చంపేసింది... శివజ్యోతి తెలివితేటలకు పోలీసులు షాక్
సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రమేష్ హత్యకేసులో అతని భార్య శివజ్యోతి అలియాస్ శివానీ తెలివితేటలు చూసి పోలీసులే షాకయ్యారు. ప్రియ
Read Moreప్రధాని మోదీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. జాతీయ రహదారి
Read Moreవీడియో: అమ్మాయిలతో పొలిటికల్ లీడర్స్ రికార్డింగ్ డాన్సులు
మన పొరుగు రాష్ట్రమైన ఏపీలో రాజకీయ నేతల తీరు రోజుకో చర్చకు దారితీస్తోంది. బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధులుగా ఉండి.. ఆ పదవికే మచ్చతెచ్చే పనులు చేస్తున్నా
Read Moreదేశవ్యాప్తంగా 20 ఫేక్ యూనివర్సిటీలు, ఏపీలో రెండు: UGC
దేశవ్యాప్తంగా 20 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజిసీ) గుర్తించింది. వీటిలో అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీ(8)లోనే ఉండగా, ఆ
Read More