ap news
Kohli: జనాలు ఆ విషయాన్ని మర్చిపోతే ఎలా..? RCB సక్సెస్ ఫార్ములాపై కోహ్లీ కామెంట్స్ వైరల్..
ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాలలో రాణిస్తూ ప్రత్యర్థులకు దడప
Read Moreభూదాన్ భూముల ఇష్యూ.. ఓల్డ్ సిటీలో ఈడీ తనిఖీలు
భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) స్పీడు పెంచింది. భూదాన్ భూములు అన్యాక్రాంతం అయ్యాయనే ఆరోపణలతో రంగంలోకి దిగిన ఈడీ మరోసారి తని
Read Moreపుట్టిందేమో పాకిస్తాన్లో.. 19 ఏళ్లుగా ఉంటుందేమో ఏపీలోని ధర్మవరంలో.. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితేంటో..?
ధర్మవరం: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్లోని పాక్ పౌరులను వెనక్కి పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Moreహయత్నగర్లో దొంగల బీభత్సం.. గొర్ల కాపర్లపై దాడి చేసి 30 గొర్లతో పరార్.. ఘర్షణలో కానిస్టేబుల్కు గాయాలు
గ్రేటర్ పరిధిలో దోపిడీ దొంగల ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇళ్లు, బ్యాంకులు, బస్సులు, షాపింగ్ మాల్స్.. దొంగతనానికి ఏదీ మినహాయింపు కాదు అన్నట్లు
Read Moreఎవర్నీ వదిలేది లేదు : పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెల్స్ బ్యాన్ చేసిన మోదీ ప్రభుత్వం
జమ్మాకాశ్మీర్ పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టుల దాడి తర్వాత మోదీ ప్రభుత్వం చాలా చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే అన్ని దౌత్య, వాణిజ్య సంబంధాలను పాకిస్త
Read Moreతగ్గిన బంగారం ధరలు.. నిన్న మొన్నటి దాకా లక్ష.. ఇప్పుడేమో హైదరాబాద్లో తులం ఎంతంటే..
యూఎస్ టారిఫ్ వార్ కారణంగా మొదలైన ట్రేడ్ వార్ తో ప్రపంచ వ్యాప్తంగా బంగారం రేట్లు భారీ పెరిగాయి. చైనా-యూఎస్ ట్రేడ్ సృష్టించిన భయాలతో చాలా దేశాలు బంగారం
Read Moreఉక్రెయిన్పై 150 డ్రోన్లతో రష్యా భీకర దాడి.. నలుగురు మృతి.. పలువురికి గాయాలు
కీవ్: ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భీకరంగా విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు 150 డ్రోన్లతో అటాక్ చేసింది. ఈ దాడు
Read Moreగడువు దాటినా.. గురుకుల స్టూడెంట్కు సీటు.. తన విచక్షణాధికారంతో సీటు ఇచ్చిన ఎస్సీ గురుకుల సెక్రటరీ
హైదరాబాద్, వెలుగు: గురుకుల ఎంట్రన్స్ లో ఉత్తీర్ణుడై.. తల్లికి జ్వరం రావడంతో టైంకు స్కూల్లో రిపోర్ట్చేయలేకపోయిన ఓ స్టూడెంట్కు ఎస్సీ గురుకుల సెక్రటరీ
Read Moreమోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టుకు.. 30,879 మంది అటెండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన అడ్మిషన్ టెస్టు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 40,331 మందికి గానూ 30,879
Read Moreసబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, మార్కులు.. టెన్త్ మెమోల్లో సర్కారు కీలక మార్పులు
హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పరీక్షల రిజల్ట్ను సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడ్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ య
Read Moreమామిడి దిగుబడి ఢమాల్.. అకాల వర్షాలకు రాలిన కాయలతో రైతులు ఆగం
అడ్డగోలుగా పంటను కొంటున్న వ్యాపారులు, దళారులు మార్చిలో టన్ను రూ.90 వేలకుపైగా పలికిన ధర ఈనెల ప్రారంభంలో టన్ను రూ.80 వేల నుంచి రూ.60 వేలే
Read Moreఇరాన్లో భారీ పేలుడు.. 25 మంది మృతి.. 800 మందికి పైగా గాయాలు
మస్కట్: ఇరాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ఇరాన్ లోని షాహీద్ రజాయే ఓడరేవులో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మంది మృతిచెందారు. దాదాపు
Read Moreవ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలకు నిచినో సహకారం తీసుకుంటం.. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నిచినో సహకారం తీసుకుంటామని ప్లాని
Read More












