ap news

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా! రేసులో ముందంజలో షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే

ఇయ్యాల (ఫిబ్రవరి 19) జరిగే బీజేఎల్పీ మీటింగ్ లో ఎన్నిక రేపు రామ్ లీలా మైదానంలో సీఎం ప్రమాణం  న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై సస్

Read More

ప్రధాన ఎన్నికల కమిషనర్గా.. ఇయ్యాల(ఫిబ్రవరి 19) బాధ్యతలు చేపట్టనున్న జ్ఞానేశ్ ​కుమార్

న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)​గా మాజీ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపడతారు. కేంద్ర హోంశాఖలో సీనియర్ అధికారిగా పనిచ

Read More

సీఈసీ నియామకం .. అర్ధరాత్రి వేళా? కోర్టు విచారణకు ముందు ఎట్లా చేస్తరన్న రాహుల్​

నేను అభ్యంతరం తెలుపుతూ నివేదిక అందించా ఈ ఎంపిక ప్రజల్లో మరింత ఆందోళన పెంచిందని కామెంట్​ న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్ (సీఈ

Read More

కుంభమేళాలో ఒక్క రోజే 99 లక్షల మంది పుణ్యస్నానం.. ఇప్పటి వరకు 55 కోట్లకు పైగా భక్తులు హాజరు

ప్రయాగ్​రాజ్, న్యూఢిల్లీ: మహా కుంభ మేళాకు రద్దీ కొనసాగుతోంది.. మరో వారం రోజుల్లో మేళా ముగియనుండడంతో జనం పెద్ద సంఖ్యలో ప్రయాగ్​రాజ్​ చేరుకుంటున్నా

Read More

ఆన్లైన్ బెట్టింగ్ల్లో రూ.25 లక్షలు నష్టపోయి సూసైడ్..ఖమ్మంలో ఉరేసుకుని చనిపోయిన ఐటీ ఎంప్లాయ్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఆన్ లైన్ బెట్టింగ్ లు ఆడి రూ. లక్షల్లో కోల్పోయి.. అప్పులు తీర్చలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం సిటీలో జరిగింది. క

Read More

కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల సందడి

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుంచే క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని

Read More

మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలకు యాదగిరి గుట్ట సిద్దం

యాదగిరి నర్సన్న స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలకు గుట్ట ముస్తాబైంది. ఇయ్యాల్టి నుంచి ఐదు రోజుల పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజల

Read More

కోతులను కొట్టబోయి బావిలో పడి వ్యక్తి మృతి.. వరంగల్ జిల్లా మడిపల్లిలో ఘటన

నెక్కొండ, వెలుగు: కోతులను కొట్టబోయి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్​ జిల్లాలో జరిగింది. నెక్కొండ మండలం మడిపల్లికి చెందిన రైతు

Read More

మంచిర్యాల జిల్లా ఆవుడంలో పులి సంచారం.. గ్రామాల ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరిక

బెల్లంపల్లి రూరల్, వెలుగు:  మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్, ఆవుడం, చిత్తాపూర్, పొట్యాల గ్రామాల అడవుల్లో పులి సంచరిస్తుండటంతో స్థానికులు

Read More

భూపాలపల్లి జిల్లా పల్గులలో కనిపించిన పెద్దపులి.. ఎడ్లబండిపై చేనుకు వెళ్తుండగా చూసిన రైతు

మహదేవపూర్,వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పల్గులలో మంగళవారం రైతు కంటపడింది. ఉదయం గ్రామానికి చెందిన నిట్టూరి బాపు ఎడ్లబండి పై  వ

Read More

బీజేపీ, బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: మంత్రి శ్రీధర్ బాబు

బెల్లంపల్లిలో ఐటీ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తం  ఓటమి భయంతోనే ప్రభుత్వంపై ఆ పార్టీల విమర్శలంటూ ఫైర్ బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్రంలో కాంగ

Read More

మర్డర్ కేసులో 17 మందికి జీవిత ఖైదు.. నల్గొండ స్పెషల్​ సెషన్స్​కోర్టు తీర్పు

మోత్కూరు, వెలుగు: మర్డర్ కేసులో 18 మంది నిందితులకు జీవిత ఖైదు, రూ. 6 వేల చొప్పున జరిమానా విధిస్తూ  నల్గొండ స్పెషల్​సెషన్స్ కోర్టు జడ్జి రోజా రమణి

Read More

మూడోరోజు పెద్దగట్టుకు భక్తజనం.. ఇయ్యాల (ఫిబ్రవరి 19) నాలుగో రోజు నెలవారం

సూర్యాపేట, వెలుగు :  సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని దురాజ్‌‌పల్లిలో లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర మూడో రోజు మంగళవారం జన సంద

Read More