ap news
రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్ఈపీపై విమర్శలు .. స్టాలిన్ సర్కారుపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్త విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉన్నదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
Read Moreచైనాను శత్రువుగా చూడొద్దు.. భారత్ తన వైఖరి మార్చుకోవాలన్న కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఓవర్సీస్చీఫ్ శామ్ పిట్రోడా వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. చైనా విషయంలో భారత్ తన వైఖరి మార్చుకో
Read Moreశామీర్ పేట చెరువు నుంచి సందీప్ సాగర్ మృతదేహం లభ్యం
శామీర్ పేట, వెలుగు: చెరువులో నీట మునిగిన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం పొన్నాల గ్రామ పరిధిలోని గండిచిత్తారమ్మ- పెద్
Read Moreఅనారోగ్య సమస్యలతో కానిస్టేబుల్ సూసైడ్.. సికింద్రాబాద్లో ఘటన
పద్మారావునగర్, వెలుగు: అనారోగ్య సమస్యలతో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరేసుకొని మృతి చెందాడు. మహాంకాళి ఇన్స్పెక్టర్ పరుశురామ్ వివరాల ప్రకారం.. 2014 బ్యాచ్
Read Moreతల్లి, భార్య, కొడుకును చంపి ఇంజినీర్ ఆత్మహత్య.. కర్నాటకలోని మైసూరులో ఘటన..
మైసూరు: కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. మైసూరు సిటీలోని ఓ అపార్ట్మెంట్లో నలుగురు కుటుంబ సభ్యులు అనుమాన
Read Moreకబ్జాదారులకు నోటీసులు.. జగద్గిరిగుట్టలో ఆలయ భూముల రక్షణకు హైడ్రా, రెవెన్యూ చర్యలు
జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్టలో ఆలయ భూముల రక్షణకు హైడ్రా, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ ఆలయ భూములను కొందరు వ్యక్తులు పలు సంఘాల పేరుతో
Read Moreపడవలో ప్రయాగ్రాజ్కు.. రెండు రోజుల్లో 550 కిలోమీటర్లు ప్రయాణించిన ఏడుగురు బిహారీలు
కొన్ని కోట్ల మందిలాగే వారు కూడా మహా కుంభమేళాలో పాల్గొనాలనుకున్నారు. అయితే.. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి వందల కిలోమీటర్ల క
Read Moreవేధింపులు భరించలేకే.. అన్నను కత్తులతో పొడిచిన తమ్ముళ్లు 12 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన మేడ్చల్ పోలీసులు
మేడ్చల్, వెలుగు: మేడ్చల్లో పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పన్నెండు గంటల్లోనే మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు
Read Moreజాబ్ అన్నారు.. నిండా ముంచారు.. సికింద్రాబాద్లో రూ.1.39 లక్షల కొట్టేసిళ్లు
బషీర్బాగ్, వెలుగు: జాబ్ పేరిట ఓ యువకుడిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ కు చెందిన 28 ఏండ
Read Moreప్లాస్టిక్ కవర్లో పసిబిడ్డ.. అల్వాల్ ఆలయం ముందు వదిలేసిన ఇద్దరు మహిళలు
అల్వాల్, వెలుగు: అప్పుడే పుట్టిన మగబిడ్డను ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఇద్దరు మహిళలు ఆలయం ముందు వదిలేసి వెళ్లారు. మేడ్చల్ జిల్లా అల్వాల్వెంకటాపురం డివి
Read Moreముచ్చింతల్లో రామానుజ బ్రహ్మోత్సవాలు.. 108 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ
శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామ నగరంలో రామానుజ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ప్రత్యేక పూజల్లో భాగంగా సోమవారం 108 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన
Read Moreగాంధీ సర్జరీ వింగ్లో స్కిల్ ల్యాబ్ షురూ
పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖానలోని జనరల్ సర్జరీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్కిల్ ల్యాబ్ ను సోమవారం గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, గ
Read Moreప్రతి ఇంటికి వెళ్లాలి.. టెస్టులు చేయాలి.. ఆశా, హెల్త్ సిబ్బందికి డీఎంహెచ్ఓ ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రతి ఇల్లు తిరుగుతూ ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశా, హెల్త్ సిబ్బందికి హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ జె. వెంకట్
Read More












