ap updates

వైసీపీ మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా?

సినీ నటి, ఏపీ మంత్రి ఆర్ కె రోజా.. రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులను తన పదునైన మాటలతో విరుచుకుపడుతూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. 2019లో వైసీపీ తర

Read More

గన్తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

గన్ తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప

Read More

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 10మందికి తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో టాటా ఏసీ వాహనాన్ని  ఓ లారీ ఢీకొట్టింది.  ఈ ప్

Read More

ఆదివారం (మార్చి 31) జగన్ .. బస్సు యాత్రకు బ్రేక్

రేపు బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ప్రకటించారు. ఈస్టర్ సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన సీఎం

Read More

దేశంలో భారతీయ జనతా రాజ్యాంగం నడుస్తోంది: వైఎస్ షర్మిల

భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుందని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డ

Read More

ఫేక్​ డాక్యుమెంట్లతో రూ.60కోట్ల భూమి అక్రమ రిజిస్ట్రేషన్

శంకర్ పల్లి, వెలుగు: ఫేక్ ​డాక్యుమెంట్లతో రూ.60 కోట్ల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ ​చేయించుకున్న నలుగురిని శంకరపల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు. నార్సి

Read More

కోడికత్తి శీను పొలిటికల్ ఎంట్రీ.. అమలాపురం నుంచి పోటీ?

ఆంధ్రప్రదేశ్ లో సంచలన సృష్టించిన కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జరగనున్న క్రమంలో ప్రస్

Read More

తిరుపతి ఫ్లై ఓవర్పై రెండు కార్లు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్ తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఫ్లై ఓవర్ పై ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన రెండు కార్లు ఒకదానికొ

Read More

OMG : ఇంజక్షన్ వికటించి ఏడుగురు పిల్లలకు తీవ్ర అస్వస్థత

ఇంజక్షన్ వికటించి పలువురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో చోటు

Read More

ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు మృతి, 20మందికి గాయాలు

ఓ లారీ, ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 10వ తేదీ శనివారం త

Read More

ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా  ఫిబ్రవరి 9వ

Read More

ప్రజల సంక్షేమానికే పన్నులను వాడుతున్నం: ప్రధాని మోదీ

ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల నుంచి వచ్చే పన్నులను వారి సంక్షేమానికే వాడుతున్నామని చెప్పారు. ఏపీలో &nb

Read More

మంత్రి ఆఫీస్‌పై దాడి.. 30 మంది అరెస్ట్‌

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడికి సంబంధించి పోలీసులు  30 మందిని అరెస్ట్‌ చేశారు.  వైద్య పరీక్షల తర్వాత వారిని కోర్

Read More