AP

భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది.

Read More

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు.. పెరిగిన నీటి మట్టం

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పెరుగుతోంది.

Read More

ఏపీలో గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు.. సుప్రీంకోర్టుకు ఎన్డీఏ ప్రభుత్వం

గత సర్కార్​లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల లెక్కలు బయటపెడుతామని ఎన్డీఏ కూటమి నాయకులు చెప్తున్నారు. జగన్ హయాంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరిగాయని.. ఆ స్కాంలోని

Read More

తెలంగాణ, ఏపీకి .. నేటి నుంచి నీటి విడుదల : ​ కేఆర్ఎంబీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీకి బుధవారం నుంచి తాగునీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతినిచ్చింది. సోమవారం

Read More

సాకులు చెప్పొద్దు : కేడబ్ల్యూడీటీ2 ఆగ్రహం

మళ్లీ గడువు అడుగుడేంది? ఏపీపై కేడబ్ల్యూడీటీ2 ఆగ్రహం  తెలంగాణ ఎస్​వోసీకి కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసహనం హైదరాబాద్, వెలుగు : ఏపీ అధికారుల

Read More

కలెక్టర్లు, ఎస్పీలతో ఇవాళ సీఎం రేవంత్ సమావేశం

    సెక్రటేరియెట్​లోని ఏడో ఫ్లోర్​లో      9 అంశాలపై దిశానిర్దేశం కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎం ర

Read More

నాగార్జునసాగర్ నుంచి తెలంగాణకు 5.4 టీఎంసీలు

తాగునీటి విడుదలకు కేఆర్ఎంబీ ఆమోదం జులై 31 వరకు ఈ కేటాయింపులే ఉంటాయని వెల్లడి హైదరాబాద్, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీటిని

Read More

వరుస సెలవులు.. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, ఇవాళ  ఆదివారం కూడా కావడంతో భక్తులు భారీగా  తరలివచ్చారు.  ఆలయమంతా  భక్త

Read More

కొర్రమీను@600 .. చెరువులు ఎండిపోవడంతో మార్కెట్​లో చేపల కొరత

చిన్న చేపలకు పెరిగిన డిమాండ్​ రవ్వ, బొచ్చ రకాలకు కేజీ రూ.200 కోల్​కత్తా మార్కెట్ కు ఎగుమతులు బంద్ హైదరాబాద్, ఏపీ నుంచి చేపలు దిగుమతి 

Read More

కృష్ణా జలాల తరలింపు..ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు.?

ఆంధ్రప్రదేశ్​ ఏర్పాటుకు పూర్వమే హైదరాబాద్​ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో అనేక ప్రాజె క్టులు చేపట్టి 560 టీఎంసీల

Read More

ఇవాళ ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: దివంగత సీఎం వైఎస్  రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి సీఎం రేవంత్  రెడ్డి హాజరు కానున్నారు. సోమవారం గుంటూరు జిల్లా

Read More

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

  మధిర, వెలుగు:  ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బోనకల్​కు చెందిన గుడిమళ్ళ  సాయికృష్ణ (14) ఆదివారం ఏపీలోని ఎన్టీఆర్​జిల్లా పొలంపల్లి డ్యాం

Read More

ఏపీలోకి 7 మండలాల పాపం.. బీఆర్ఎస్, బీజేపీదే : భట్టి విక్రమార్క

వాటికోసం పోరాటం చేస్తానన్న కేసీఆర్.. పదేండ్లు పట్టించుకోలేదు: డిప్యూటీ సీఎం భట్టి  బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దీక్షలు చేయాలి పెండింగ్ సమస్యలపైన

Read More