AP

గంజాయి అక్రమ రవాణా.. ఆరుగురి అరెస్ట్​

హైదరాబాద్ లో గంజాయి అక్రమ రవాణా ఆగట్లేదు. కేటుగాళ్లు పోలీసుల కళ్లు గప్పి వివిధ మార్గాల్లో తరలిస్తుండటం కలకలం సృష్టిస్తోంది. నిత్యం ఏదో ఒక చోట గంజాయి ప

Read More

క్యాట్‌‌లో కాదని..ఇప్పుడు అవునంటే ఎట్ల?

ఏఐఎస్​ ఆఫీసర్ల కేటాయింపులపై రాష్ట్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు  విచారణ ఈనెల 18కి వాయిదా హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీలకు అఖిల భార

Read More

టమాటా @200..సర్కార్​ సైలెంట్​

సబ్సిడీపై అమ్ముతున్న పక్క రాష్ట్రాలు ఏపీలో రూ. 50.. తమిళనాడులో రూ. 60  మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి చర్యల్లేవ్  ధరలపై రివ్యూ చేయని స

Read More

డెడ్​ స్టోరేజీ దగ్గరలో ‘సాగర్’

నాగార్జున సాగర్ ప్రాజెక్టులో  నీటిమట్టం అడుగంటిపోతున్నది. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా,  ప్రస్తుతం 519.60 అడుగులు ఉన్నది. ఎగు

Read More

కొత్తగా మరో 146 అంబులెన్సులు.. ప్రారంభించిన సీఎం జగన్

వైద్యరంగంలో పలు మార్పులు  చేసేందుకు జగన్ సర్కారు మరో అడుగు ముందుకు వేసింది. 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్‌ ప్రభ

Read More

మహేశ్‌‌ బ్యాంక్‌‌కు ఆర్బీఐ రూ.65 లక్షలు ఫైన్​

దేశంలోనే తొలిసారి భారీ పెనాల్టీ​ వేసిన రిజర్వ్​ బ్యాంక్​ హైదరాబాద్‌‌, వెలుగు: సైబర్ సెక్యూరిటీ నిబంధనలు పాటించనందుకు దేశంలోనే తొలిసా

Read More

ఎస్డీఆర్ఎఫ్ కింద రూ.1,209 కోట్లు

విడుదలకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణతో పాటు మరో 3 రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) కింద రూ.1,209.60 కో

Read More

వంద కోట్లకుపైగా ఐటీ రీఫండ్ స్కామ్

10% కమీషన్‌‌తో ఐటీ సేవల దందా రిటర్స్, పన్ను మినహాయింపులకు ఫేక్ డాక్యుమెంట్స్ ట్యాక్స్ కన్సల్టెన్సీల ఘరానా మోసం హైదరాబాద్, వెలుగు

Read More

ఏనుగు దాడిలో ఆవు మృతి.. పంటపొలాలు ధ్వంసం

చిత్తూరు జిల్లా పలమనేరు ఏనుగు హల్ చల్ చేసింది. వీ కోట మండలం  గోనుమాకులపల్లిలో  ఏనుగు రాకతో గ్రామస్తులు పరుగులు పెట్టారు.  రఘుపతి అనే రై

Read More

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 24 గంటలు

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. జూన్ 25న ఆదివారం కావడంతో  సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి క్యూ లైన్లో నిలుచున్నారు భక్తులు. &

Read More

జాబ్స్ స్పెషల్..భూగరిష్ట పరిమితి చట్టాలు

భూస్వాముల చేతిలో గరిష్ట భూమి కేంద్రీకృతం కావడంతో సామాజిక, ఆర్థిక అసమానతలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో సాంఘిక పీడనలు, అన్యాయాలు పెరిగాయి. సామాజిక, ఆర

Read More

ఆస్పత్రిలో బాలుడిని పరామర్శించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

 చిరుత దాడిలో గాయపడిన ఐదేళ్ల బాలుడిని  టీటీడీ ఛైర్మన్  వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు.  శ్రీ పద్మావతి  చిల్డ్రన్ హాస్పిటల్ ల

Read More

హైద‌రాబాద్ - పాండిచ్చేరి ట్రావెల్స్ బ‌స్సు కాలి బూడిదైంది

ట్రావెల్స్​ బస్సులో షార్ట్​ సర్క్యూట్​ అయి మంటలు చెలరేగిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జూన్​ 22 న అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

Read More