
AP
శ్రీశైలం నీళ్లల్లో 70 శాతం నీటి వాటాపై బీఆర్ఎస్ ఎందుకు పోరాడలేదు.?
ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై తాము అలర్ట్గా ఉన్నామని, దాన్ని కచ్చితంగా అడ్డుకుంటామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్
Read Moreబనకచర్లకు అంగీకరించట్లేదని ఖరాఖండీగా చెప్పాం: మంత్రి ఉత్తమ్ కౌంటర్
హైదరాబాద్: కృష్ణా, గోదావరి నది జలాలు, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న విమర్శలకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ
Read Moreడ్యామ్ల ఆపరేషన్పై కమిటీ!
తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక మీటింగ్లో ప్రతిపాదన నీళ్ల విడుదల టైమ్లో సమన్వయం లేక దిగువ ప్రాంతాల్లో ముంపు సమస్యలు విజయవాడ విపత్తు
Read MoreGold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
రోజురోజుకు గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి. బంగారం ధరలు రికార్డు దిశగా పరుగులు పెడుతున్నాయి. జనవరి 21న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ ఒ
Read Moreఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు.. ఏసీబీ డైరెక్టర్గా రాజ్యలక్ష్మి
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. మొత్తం 27 మంది అధికారులకు బదిలీలు, పోస్టింగ్స్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం 2025, జనవరి 20వ తేదీ
Read Moreనీళ్లు కావాలి.. నిర్వహణ వద్దు! ఉమ్మడి ప్రాజెక్టులపై ఏపీ తీరిది
శ్రీశైలం, నాగార్జున సాగర్, పెద్దవాగు మెయింటెనెన్స్ గాలికొదిలేసిన పక్క రాష్ట్రం వాళ్లు ఆపరేట్ చేస్తున్న శ్రీశైలం ప్లంజ్పూల్లో భారీ గొయ్యి
Read Moreబ్రిజేష్ ఆదేశాలు.. ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే : హరీశ్ రావు
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 19
Read Moreగ్రామాల అభివృద్ధికి పాటుపడాలి : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
అమ్రాబాద్, వెలుగు: గ్రామ కమిటీల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సూచించారు. బుధవారం పదర మండలం ఉడిమిళ్ల గ
Read Moreనాగార్జున సాగర్లో తీవ్ర ఉద్రిక్తత.. రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగుల్ పాషా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమ
Read Moreకాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల భేటీ.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. మంగళవారం (జవనరి 14) ఢిల్లీ వెళ్లిన షర్మిల.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్
Read Moreప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అంటే ఇదీ : టికెట్ 5 వేల రూపాయలా..!
సంక్రాంతి పండగ అంటే పండగలా ఉండాలి కానీ.. ఏడుపు తెప్పించేలా ఉండకూడదు.. ఈసారి మాత్రం సంక్రాంతి పండక్కి ఊరెళ్లాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా వాళ్లు అప్పు
Read Moreఏపీ అభివృద్ధే మా విజన్.. ఏపీ ప్రజల సేవే మా సంకల్పం: ప్రధాని మోడీ
విశాఖ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా విజన్.. ఏపీ ప్రజల సేవే మా సంకల్పమని ప్రధాని మోడీ అన్నారు. మీ ఆశీర్వాదంతో 60 ఏళ్ల తరువాత కేంద్రంలో వరుసగా మూడోసారి అధి
Read Moreరాసి పెట్టుకోండి.. ఢిల్లీలో కూడా బీజేపీదే విజయం: సీఎం చంద్రబాబు
విశాఖ: గతేడాది జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.. రాసి పెట్టుకోండి.. వచ్చే నెలలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ
Read More