AP
మియాపూర్లో విషాదం.. సంపులో పడి బాలుడు మృతి
మియాపూర్, వెలుగు: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడు మృతి చెందాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన కుంచాల కల్యాణ్, జ్యోతి దంపతులు ఉపాధి కోసం సిటీకి
Read Moreహైదరాబాద్లో భారీ పేలుళ్లకు కుట్ర.. భగ్నం చేసిన తెలంగాణ ఇంటెలిజెన్స్
హైదరాబాద్: హైదరాబాద్లో భారీ పేలుళ్లకు పన్నిన కుట్రను తెలంగాణ ఇంటలిజెన్స్ భగ్నం చేసింది. ఏపీతెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి.. హైదరాబాద్&l
Read Moreమహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఫ్రీ బస్ స్కీమ్పై CM చంద్రబాబు కీలక ప్రకటన
అమరావతి: ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్పై ఆయన కీ
Read Moreచొరబాటుదారులను హతమార్చి.. తెలుగు జవాన్ వీరమరణం
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ (24) వీరమరణం చెందారు. గురువారం రాత్రి జమ్మూకాశ్మీర్లో
Read Moreఏపీ ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ : మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు .అంతర
Read Moreకృష్ణా జలాల్లో ఎక్కువ వాటా కోసం కొట్లాడుతాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
వాటా కేటాయంపులో గత ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా వ్యవహరించింది ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం పెంచేందుకు పూడికతీత ప్రారంభించాం రాష్ట్రంలో
Read Moreఏపీ, తెలంగాణ భవన్కు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ/ తెలంగాణ భవన్ కు శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. రెండు రాష్ట్రాల బిల్డింగ్ను పేల్చివేసి మట్టిలో కల
Read Moreరూ.500 బోనస్ కోసం తెలంగాణకు ఏపీ వడ్లు
మన బార్డర్ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ దళారుల దందా ఆ రాష్ట్రంలో తక్కువకు కొని మన ఐకేపీ కేంద్రాల్లో విక్రయం కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కు
Read Moreఅమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి: ప్రధాని మోడీ
అమరావతి: ఏపీ ప్రజల చిరకాల స్వప్నం అమరావతి సాకారం కాబోతుందని ప్రధాని మోడీ అన్నారు. అమరావతి ఒక పుణ్య భూమి అని.. నేను ఈ పుణ్యభూమిపై నిలబడి మీ అందరితో మాట
Read Moreమూడేళ్లలో అమరావతి కంప్లీట్ చేస్తాం.. మళ్లీ మోడీనే రావాలి: సీఎం చంద్రబాబు
అమరావతి: 2025, మే 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో ప్రధాని మోడీనే అమరావతి పనులకు శంఖుస్
Read Moreమోడీ జీ ఒట్టేసి చెబుతున్నా.. ఆ విషయంలో మీకు ఎప్పుడు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
అమరావతి: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (మే 2) వెలగపూడిలో ఏర్పాటు చేసిన అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభో
Read Moreజనం గుండెల్లోని ప్రజారాజధాని అమరావతి.. మోదీ చేసిన శంకుస్థాపనను ఆపే దమ్ము ఎవరికీ లేదు: మంత్రి లోకేష్
అమరావతి: జనం గుండెల్లోని ప్రజారాజధాని అమరావతి అని.. ప్రధాని మోడీ చేసిన శంకుస్థాపనను ఆపే దమ్ము ఎవరికీ లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రా
Read Moreఏపీలో ప్రధాని..గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోదీ
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమరావతి చేరుకున్నారు. శుక్రవారం (మే2) ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్ కు చేరుకున్నారు. ప్రధానిమోదీకి అక్
Read More












