AP

కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఏపీకి ప్రత్యేక హోదా : రాహుల్ గాంధీ

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కడప బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. బీజేపీ బీ టీం చం

Read More

సొంతూళ్లకు ఓటర్లు.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

 ఓటర్లు హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు క్యూ కట్టారు.  దీంతో సిటీలోని బస్టాండ్లుల్లో ఫుల్ రష్ కనిపిస్తోంది ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులతో

Read More

బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..

ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఎండలు 45డిగ్రీలు దాటిపోతున్నాయి. ఈ ఏడాది 50డిగ్రీలు చేరినా కూడా

Read More

ఏపీ తాగునీటి కోటా పూర్తి

నీటి విడుదల ఆపేయాలని కేఆర్​ఎంబీ ఆదేశం హైదరాబాద్​, వెలుగు : తాగునీటి కోసం ఏపీకి కేటాయించిన కోటాను ఆ రాష్ట్రం పూర్తిగా వాడేసుకుంది. దీంతో నాగార్

Read More

సాగర్ టెయిల్ పాండ్​ నుంచి ఏపీ నీళ్ల చోరీ

దొంగచాటుగా 4 టీఎంసీలు తరలించిన ఆంధ్రా ఆఫీసర్లు రైట్ కెనాల్ నుంచి డ్రా చేస్తూనే టెయిల్​పాండ్ నుంచి దోపిడీ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయనున్న తెలం

Read More

తలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు

చేవెళ్ల, వెలుగు : ఓ వ్యక్తి కిడ్నాప్ కేసులో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ పై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని భీమవరం జిల్లా చిలుకూ

Read More

500 అడుగుల వరకు ఓకే.. వాటర్​ రిలీజ్​ ఆర్డర్​ ఇచ్చిన కేఆర్ఎంబీ

హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్​ప్రాజెక్టు నుంచి తాగునీటిని తీసుకునేందుకు కృష్ణా రివర్​మేనేజ్​మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టులో

Read More

కల్వర్టును ఢీ కొట్టిన బస్సు..ఇద్దరు మృతి

ఏపీ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రోడ్డు ప్రమాదం జరిగింది. పూడిచెర్ల దగ్గర బస్సు కల్వర్టుని ఢీకొట్టింది. ఘటనలో బస్సు డ్రైవర్ తో పాటు మరో ప్రయాణీకుడు చనిప

Read More

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ విజేతలు వీళ్లే..

సివిల్ సర్వీసెస్ పరీక్షలో పాలమూరు బిడ్డ దోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి సత్తా చాటారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నందల సాయికిరణ్

Read More

ఏపీకి 5.5 టీఎంసీలు..తెలంగాణకు 8.5 టీఎంసీలు

నాగార్జునసాగర్ నుంచి తాగునీటికి కేటాయింపులు   కేఆర్ఎంబీ మీటింగ్​లో నిర్ణయం  మినిమం​ డ్రా లెవెల్​తో సంబంధం లేకుండా నీటిని తీసుకునేందుక

Read More

హంతకులు చట్టసభల్లో ఉండొద్దు: వైఎస్ సునీత

బషీర్ బాగ్, వెలుగు: హంతకులు చట్టసభల్లో ఉండకూడదని.. ఏపీ ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించి వేయాలని  వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి కో

Read More

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్

కడప లోక్​సభ నుంచి బరిలో  షర్మిల న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను కాంగ

Read More

ఎండ తీవ్రతకు చెక్ చెప్పేందుకు ఏపీ సర్కార్ ప్లాన్ - బడుల్లో వాటర్ బెల్స్

ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ ఆరంభంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతే కాకుండా ఈ సంవత్సరం జూన్ వరకు అధిక ఉష్ణో

Read More