assembly election

సీఎం యోగిపై బీఎస్పీ నేత ఖ్వాజా శంషుద్దీన్ పోటీ 

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 54 మంది అభ్యర్థుల జాబితాను బహుజన్ సమాజ్ పార్టీ విడుదల చేసింది. కొత్తగా ప్రకటించిన లిస్టులో ఏడ

Read More

అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరీపై కేసు నమోదు

సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ లోక్దళ్ చీఫ్ జయంత్ చౌదరీపై కేసు నమోదైంది. వారితో పాటు మరో 400 మందిపై నోయిడాలోని దాద్రీ పోలీసుల

Read More

ములాయం కోడలికి బీజేపీ ఝలక్

లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ పార్టీ అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. తాజాగా లక్నోలోని 9 నియోజకవర్గాల అభ్యర్థుల పేర

Read More

స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన ఉత్పల్ పారికర్

పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో పార్టీ

Read More

పంజాబ్‌లో పూర్తైన బీజేపీ మిత్రపక్షాల సీట్ల పంపకం 

పంజాబ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచాయి. తాజాగా బీజేపీ, మిత్రపక్షాల మధ్య సీట్ల షేరింగ్ ఒప

Read More

కేసీఆర్ సైకో, శాడిస్టులా వ్యవహరిస్తున్నాడు

కేసీఆర్ సర్కారు 317 జీఓను సవరించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.  జీఓను సవరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి

Read More

25 మంది క్రిమినల్స్ కు బీజేపీ టికెట్

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ గతవారం 107 మంది అభ్యర్థులతో మొదటి జాబితా

Read More

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా

ఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీల అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. జన

Read More

గోవాలో 10 – 15 సీట్లలో శివసేన పోటీ 

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. ఎన్సీపీతో కలిసి బరిలో దిగనున్నట్లు చెప్పారు. గోవాలో 10 నుంచి 15

Read More

పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆత్మాహుతి యత్నం

లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్ ఇవ్వలేదన్న మనస్తాపంతో సమాజ్వాదీ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. లక్నోలోని పార్టీ కార్యాలయం వద్ద నిప్

Read More

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం

సూర్యాపేట : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. కోదాడ అనంతగిరి మండల కేంద్రంలో పార్టీ సభ్యత్వ

Read More

అసెంబ్లీ ఎన్నికలకు మాయావతి దూరం

లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటిచడంతో రాజకీయపార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. రాజకీయపక్షాలన్నీ అభ్యర్థుల ఎంపికలో బిజీ

Read More