Bjp

డోస్ పెంచిన రాహుల్ గాంధీ.. ఆప్, బీజేపీ, ఆర్ఎస్ఎస్‎పై తీవ్ర విమర్శలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడటంతో ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శల డోస్ పెంచారు. మంగళవారం (జనవరి 28) పట్‌పర్‌గంజ్&lr

Read More

వాళ్లకు ఆ హక్కు ఉంది.. అవిశ్వాస తీర్మానంపై మేయర్ విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని బీఆర్ఎస్ యోచిస్తోన్న

Read More

తెలంగాణలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్: ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్: త్వరలో జరగనున్న మూడు స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంటున్నట్లు పొలిటికల్ సర్కి్ల్స్‎లో ప్రచారం

Read More

గద్దర్ పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం రాజుకుంది.. సోమవారం ( జనవరి 28, 2025 ) కేంద్ర మంత్రి బండి సంజయ

Read More

విజయసాయిరెడ్డి స్థానం కోసం పోటాపోటీ: రేసులోకీ మాజీ సీఎం..

వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో అటు పార్టీలో ఇటు ఏపీ పాలిటిక్స్ లో ఒక్కసారిగా అలజడి రేగింది. విజయసాయి రాజీనామాతో వైసీపీ శ్రేణులు షాక్ లో ఉండ

Read More

5 ఏళ్లలో జరిగిన పనులపై విచారణ చేయాలి : మేయర్ యాదగిరి సునీల్ రావు

మేయర్ యాదగిరి సునీల్ రావు కరీంనగర్ టౌన్, వెలుగు: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రోద్బలంతోనే కరీంనగర్ సిటీలో  అవినీతి జరి

Read More

ప్రాజెక్టులకు అనుమతుల ఆలస్యంతో రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్‌‌‌‌ రావు లేఖ

గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను కాపాడండి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యం అవుతుండడంతో రాష్ట్రానికి నష్టం జరుగుతున్నదని

Read More

కుల గణన విప్లవాత్మకం..రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం

తెలంగాణలో చేసినం.. దేశమంతా చేస్తం: రాహుల్​ మోదీ సర్కారుకు వ్యాపారులే ముఖ్యమని ఫైర్​ రాజ్యాంగ హక్కులు లాగేసుకుంటరు: ఖర్గే మహు (మధ్యప్రదేశ్​

Read More

దేశంలో రెండు పరివార్​ల నడుమ యుద్ధం: సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రస్తుతం రెండు పరివార్​ల మధ్య యుద్ధం జరుగుతున్నదని.. రాజ్యాంగాన్ని మార్చేందుకు గాడ్సే పరివార్ కుట్రలు చేస్తుంటే, రాజ్య

Read More

కాళేశ్వరం అప్పుల భారం దించుకుందాం..ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్న ప్రభుత్వం

ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్న ప్రభుత్వం ప్రాజెక్టు కోసం రూ.79,287 కోట్ల అప్పు తెచ్చిన గత సర్కార్​ ఏటా వడ్డీతో కలిపి కట్టాల్సిన కిస్తీలే స

Read More

కాళేశ్వరం బ్యారేజీల స్థలాలు కరెక్టు కాదు..సీడబ్ల్యూసీ అప్పట్లోనే చెప్పింది

సీడబ్ల్యూసీ అప్పట్లోనే చెప్పింది.. ముంపు తప్పదని కూడా హెచ్చరించింది కాళేశ్వరం కమిషన్​ విచారణ అనంతరం మీడియాతో విద్యుత్​ జేఏసీ నేత రఘు  రెండ

Read More

బీజేపీ, కాంగ్రెస్​ మధ్య గద్దర్​ వార్​.!

నక్సల్​ భావజాలం ఉన్న గద్దర్​కు పద్మ అవార్డు ఎందుకియ్యాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్​ వందల మంది బీజేపీ కార్యకర్తలను ఆయన పొట్టనపెట్టుకున్నారని వ్యాఖ

Read More

ఇది ఎన్నికల సభ కాదు.. ఒక యుద్ధం: సీఎం రేవంత్

= తెలంగాణలో కులగణన పూర్తి = పేదలకు అండగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం = మోదీ సర్కారుకు వ్యాపారులే ముఖ్యం = బీజేపీవి రాజ్యాంగ వ్యతిరేక విధానాలు

Read More