
Bjp
హైడ్రా మంచిదే.. శభాష్ రేవంత్: విద్యాసాగర్ రావు
హైదరాబాద్: తాను గవర్ గా ఉన్నప్పుడు ఐదుగురు ముఖ్య మంత్రులు తన కోసం వేయిట్ చేశారని.. కానీ సీఎం రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడం తన బాధ్యత అని మా
Read Moreమీరు ఆ పని చేయండి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను: బీజేపీకి కేజ్రీవాల్ ఛాలెంజ్
న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఢిల్లీలోని మురికివాడలను కూల్చేస్తోందని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్
Read Moreరేవంత్ సర్కార్ రైతులను నట్టేట ముంచింది: హరీశ్ రావు
రేవంత్ సర్కార్ రైతులను నట్టేట ముంచిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మళ్లీ సిగ్గులేకుండా సంబరాలు చేసుకోవాలంటున్నారని విమర్శించారు. &n
Read Moreఅధికార పక్షం,ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం: సీఎం రేవంత్
అధికారపక్షం,ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ఎలాంటి భేషాజాలు లేవని..ఎవరి సలహాలనైనా స్వీకరిస్తానని తెలిపారు. ప్రస్తు
Read Moreనిరుద్యోగులకు కాంగ్రెస్ గుడ్ న్యూస్.. నెలకు రూ.15 వేలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని నిరుద్యోగులకు కాంగ్రెస్ శుభవార్త చెప్పింది. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే నిరుద్యో
Read Moreదేశ చరిత్రలోనే మొదటి సారి రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు కూలీలకు ఏడాదికి 12వేల ఆర్థిక సాయం ఇవ్వబోతున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పేదలకు కొత్త రేషన్ కార్డ
Read Moreబీఆర్ఎస్ అవినీతిని ప్రభుత్వం బయటకు తీస్తోంది : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ సిటీ, వెలుగు : బీఆర్ఎస్ చేసిన అవినీతిని ప్రభుత్వం బయటకు తీస్తోందని, దీనిలో భాగంగా ఫార్మ
Read Moreలక్ష బరిసెలు, కర్రలతో ఫిబ్రవరి 2న మాలల శాంతి ర్యాలీ
మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహణ ఖైరతాబాద్, వెలుగు: బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు జరుగుతున్నాయని మాల
Read Moreమ్యాటర్ లీక్ అయింది.. ఢిల్లీ బీజేపీ CM అభ్యర్థి ఎవరో చెప్పేసిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిపై ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో రమేష్ బిధూరి పేరును బ
Read More2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
నల్గొండ: కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, అదే తమ పార్టీ మూల సిద్ధాంతం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2029లో రాహుల్ గాంధీ
Read Moreదేశంలోనే నెంబర్ వన్ అవినీతి పొలిటిషియన్ కేజ్రీవాల్: అమిత్ షా
న్యూఢిల్లీ: ఆప్ అధినేత కేజ్రీవాల్ దేశంలోనే అత్యంత అవినీతి పొలిటిషియన్ అని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగ
Read Moreజనవరి నెలాఖరు కల్లా ఉస్మానియాకు శంకుస్థాపన
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ గోషామహల్ లో ఆ దిశగా చర్యలు చేపట్టండి అత్యాధునిక వసతులతో నిర్మించాలె గ్రీనరీ, పార్కు కూడా ఉండేల
Read Moreపనిచేసే వారికే పదవులు..అందరి రిపోర్ట్ కేసీ దగ్గర ఉంది: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
హైదరాబాద్: వచ్చే 20 ఏండ్లను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కేసీ వేణుగోపాల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. అందరి రి
Read More