Bjp
అమిత్ కాన్వాయ్ పై రాళ్ల దాడి..వాహనాలకు నిప్పు
కోల్ కతాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన రోడ్ షో హింసాత్మకంగా మారింది.రోడ్ షో జరుగుతుండగా అమిత్ షా కాన్వాయ్ ప
Read Moreరుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: స్టాలిన్
తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పొత్తు కోసం తమతో టచ్ లో ఉన్నారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలపై డీ
Read Moreస్టాలిన్ మాతో టచ్ లో ఉన్నారు : BJP తమిళిసై
తమిళనాడు రాజకీయం హీటెక్కింది. పార్టీ నాయకుల మాటలు ఓటర్లను గందరగోళంలోకి నెడుతున్నాయి. తాము కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమికి గట్టి మద్దతుదారుగా ఉన్నామని డ
Read Moreచివరి విడత ఎన్నికల్లో కాశీ వైపే చూపు
ఇప్పటివరకు ఆరు విడతలుగా జరిగిన పోలింగ్తో 483 స్థానాల్లో ఓటర్లు తీర్పు ఇచ్చేశారు. కీలకమైన ఏడో విడతకు మిగిలినవి 59 స్థానాలు మాత్రమే. వీటిలో ప్రధాన
Read Moreకమల్ వ్యాఖ్యలపై ఈసీ కి ఫిర్యాదు చేస్తాం: బీజేపీ
దేశంలో తొలి ఉగ్రవాది హిందువే అని సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ పై బీజేపీ సీరియస్ అయ్యింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తామ
Read Moreబీహార్ లో రెండు కూటముల మధ్య హోరాహోరీ
గతంలో ఎన్నడూ లేని రాజకీయ పరిస్థితులు ఈసారి బీహార్లో నెలకొన్నాయి. పూర్తి భిన్నమైన రాజకీయ వాతావరణంలో బీహార్లో ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్న
Read Moreమోడీపై చంద్రబాబు తప్పుడు ప్రచారం : కిషన్ రెడ్డి
ప్రధాని మోడీపై AP సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. మోడీతో కేసీఆర్, జగన్ కు సంబంధం ఉందని బాబు అంటున్నా
Read Moreకేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టింది: లక్ష్మణ్
సీఎం కేసీఆర్ పాలనపై రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి పోయిందని అన్నారు. తెలంగాణ వస్తే నిరుద్యో
Read Moreతిట్లకు ఓట్లు రాలతాయా.?
చనిపోయిన వ్యక్తి ఎంతటి శత్రువు అయినా వాళ్ల గురించి చెడుగా మాట్లాడం. అది కనీస మర్యాద. ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి కనీస మర్యాదలను కూడా పట్టించుకోవడం లేద
Read Moreగౌరీ లంకేశ్ హత్యకేసులో BJP అభ్యర్థి సాధ్వీకి క్లీన్ చిట్
ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో భోపాల్ BJP ఎంపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్కి ఊరట లభించింది. లంకేశ్ హత్యతో ఆమెకు సంబంధం లేదని తేల్చ
Read Moreఓ కుటుంబం గుప్పిట్లోనే తెలంగాణ నలిగిపోతోంది: లక్ష్మణ్
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగానే ఇంటర్ విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఇంటర్ రిజల్ట్ ను వారి పెంపుడు కుక్కలక
Read Moreహర్యానాలో కురుక్షేత్ర సమరమేనా?
ఉత్తరాది రాష్ట్రమైన హర్యానాలో వివిధ రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న లోక్ సభ ఎన్నికల పోరు మహాభారతం రేంజ్లో కాకపోయినా కొద్దోగొప్పో ఆ స్థాయిలోనే ఆసక్తి కల
Read More













