Bjp
సెగ్మెంట్ రివ్యూ: నడిగడ్డలో రెడ్డి వర్సెస్ బీసీ
నడిగడ్డలో రెడ్డి వర్సెస్ బీసీ గెలుపోటములపై ప్రభావం చూపనున్న బీసీ ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థిపై ఇసుక, మట్టి మాఫియా మరకలు
Read Moreరాజేంద్రనగర్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి : తోకల శ్రీనివాస్ రెడ్డి
శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్ సెగ్మెంట్లో బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పించాలని ఆ పార్టీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి కోరారు. శ
Read Moreవేములవాడ ఇన్ని రోజులు గుర్తు రాలేదా.. ఇప్పుడు దత్తత తీసుకుంటానంటున్నావ్: బండి సంజయ్
ఎన్నికలు రాగానే మంత్రి కేటీఆర్ వేములవాడను దత్తత తీసుకుంటా అంటున్నాడు.. ఇన్ని రోజులు దత్తత తీసుకోవాలని గుర్తురాలేదా అని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర
Read Moreఇందిరమ్మ రాజ్యం బాగుంటే టీడీపీ పుట్టేదా? : కేసీఆర్
కరీంనగర్/జనగామ: ఇందిరమ్మ రాజ్యం బాగుంటే.. ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్జిల్లా మానుకొండూరు నియోజకవర్
Read Moreధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తారా?.. అది భూమాతనా.. భూమేతనా?...: కేసీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తారట.. మరి రైతుబంధు ఎలా ఇస్తారని సీఎం కేసీఆర్ నిలదీశారు. భూమాత తెస్తారట.. అది భూమాతనా.. భూమే
Read Moreప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ లీడర్లకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు
బీఆర్ఎస్ లీడర్లు ఎన్నికల ప్రచారానికి వెళితే ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై ప్రజలు మండిపడుతున్నారు. ఇ
Read Moreనా కుటుంబం కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చింది: గడ్డం వినోద్
తమ కుటుంబం ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిందే తప్పా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లాగా అవినీతి అక్రమాలు చెయ్యడానికి కాదని గడ్డం వినోద్ అన్నారు. కేసీఆర్ సం
Read Moreఅబద్దాలు, మోసాలు, భూకబ్జాల్లో గంగుల నెంబర్ వన్: బండి సంజయ్
బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కబ్జాల కోసం ఆరాటపడుతున్నారని....తాను పేదల కోసం పోరాటం చేస్తున్నానని.. ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండని బీజేపే జాతీయ ప్ర
Read Moreబీజేపీ.. చెప్పింది చేస్తది..చేసేదే చెప్తది: కిషన్ రెడ్డి
అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ.. చెప్పి
Read Moreబీఆర్ఎస్ అవినీతిపై..చర్యలుంటాయనే బీజేపీలో చేరాం: విజయశాంతి
బీఆర్ఎస్ అవినీతిపై..చర్యలుంటాయనే బీజేపీలో చేరాం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు: విజయశాంతి వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డికి ఇదే చెప్పారు
Read Moreనవంబర్ 20న రాష్ట్రానికి అమిత్ షా
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆది
Read Moreఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు భూములు : ప్రియాంకాగాంధీ
ఆసిఫాబాద్/నిర్మల్, వెలుగు: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యంలోనే పేదలకు భూములు దక్కాయని, గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప
Read Moreసింగరేణిని బీజేపీ సర్కార్ అమ్మకానికి పెట్టింది: ఎమ్మెల్సీ కవిత
పెద్దపల్లి, రామగిరి, వెలుగు: బీజేపీ సర్కార్ సింగరేణిని అమ్మకానికి పెట్టిందని, కాంగ్రెస్ హయాంలో ఆ సంస్థ దివాలా తీసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సింగర
Read More












