Bjp
సెప్టెంబర్ 7న బీజేపీ ఆందోళనలు
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 7న చలో హైదరాబాద్ మిలియన్ మార్చ్ కార్యక్రమాలకు బదులుగా.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ప
Read Moreడబుల్ ఇండ్లు బీఆర్ఎస్ వాళ్లకే ఇస్తున్నరు : రాజాసింగ్
హైదరాబాద్, వెలుగు: కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందినవారికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తన నియోజకవర్గంలో 500
Read Moreగజ్వేల్ నీ జాగీరా? .. కేసీఆర్పై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఫైర్
బీజేపీ నేతలు అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నవ్? నిజంగానే అభివృద్ధి చేస్తే భయమెందుకు? గతంలో కాంగ్రెస్ ది కమీషన్ల ప్రభుత్వం.
Read Moreనిర్మల్ మాస్టర్ ప్లాన్ పై విచారణ జరపాలి.. గవర్నర్కు విజ్ఞప్తి చేసిన బీజేపీ లీడర్స్
నిర్మల్ జిల్లా కేంద్రం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ముసుగులో బీఆర్ఎస్ నేతలు రూ.2 వేల కోట్ల కుంభ కోణానికి తెర తీసినట్లు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మహేశ్వరర
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు: రాజా సింగ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏ వేదికపై ఏం మాట్లాడాలో తెలీదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి తాను దూరంగా
Read Moreఒక్కో ఇళ్లు రూ. 70 లక్షలు..దయచేసి అమ్ముకోవద్దు: హరీశ్ రావు
రాష్ట్రంలోని కొంత మంది నాయకులు డబుల్ ఇంజన్ అని మాట్లాడుతున్నారని, అసలు డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయ
Read Moreపాడి కౌశిక్ ఎదుట బీఆర్ఎస్ లీడర్ల అత్యుత్సాహం.. తల్వార్లతో ప్రమాదకర విన్యాసాలు
బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం పబ్లిక్ ని భయాందోళనకు గురి చేసింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించిన తరువాత టికె
Read Moreఅవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలి: అమిత్ షా
ఛత్తీస్ గడ్ లో రైస్ స్కాం(బియ్యం కుంభ కోణం), అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
Read Moreబీజేపీలో మొదలైన టికెట్ల హడావిడి.. ఒక్కో స్థానానికి 5 నుంచి 25 మంది పోటీ!
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ యాక్షన్ స్టార్ట్ చేసింది. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. సెప్టెంబర్ 4 నుంచి 10 తేదీ వరకు ఆశావహుల నుంచి దరఖా
Read Moreనేను పార్టీ మారట్లేదు.. దుబ్బాక నుంచే మళ్లీ పోటీ చేస్తా: రఘునందన్ రావు
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తాను పార్టీ మారడం లేదని.. వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో&nbs
Read Moreసెప్టెంబర్ 21 న ఛలో ఢిల్లీ : ఆర్ కృష్ణయ్య
బీసీ రిజర్వేషన్ల కోసం సెప్టెంబర్ 21న చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. మహిళా బిల్లులో బీసీ మ
Read Moreమంత్రులకు కొత్త కార్లు ఇచ్చిన ప్రభుత్వం
కర్ణాటకలో ఈ ఏడాది కొలువుదీరిన మంత్రి వర్గానికి సీఎం సిద్ధరామయ్య కానుక అందించనున్నారు. ఒక్కో మంత్రి కొత్త హైఎండ్ హైబ్రిడ్ కార్లను అందుకోనున్నారు. ఇందుక
Read Moreకేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ తూతూ మంత్రాలే: పాడి రైతులు
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేటలో పాడి రైతులు మండిపడ్డారు. సిరిసిల్లా- కామారెడ్డి ప్రధాన రహదారిపై పాడిరైతులు
Read More












