Bjp

మునుగోడు ఉపఎన్నిక..హైకోర్టును ఆశ్రయించిన టీఆర్ఎస్

మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. శనివారం హౌజ్ మోషన్ పిటిషన్ వేయగా..అంత అర్జెంట్ ఏముంద

Read More

మునుగోడులో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

మునుగోడు నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. చౌటుప్పల్ ఆరెగూడెంలో మల్లారెడ్డిని గౌడ కులస్తులు అడ్డుకున్నారు. కాటమయ్య గుడి కోసం 12 ల

Read More

బ్రిడ్జి నిర్మించాలని వాగులో బీజేపీ నేతల జలదీక్ష

నాగర్ కర్నూల్ జిల్లా: ఏటా వర్షా కాలంలో వాగు ఉధృతంగా ప్రవహించే సమయాల్లో రాకపోకలు నిలిచిపోతుండడంతో సహించలేక గ్రామస్తులు ఆందోళనకు పూనుకున్నారు. బీజేపీ నే

Read More

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు..

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీల్లోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకే రోజు పలువురు నాయకులు బీజేపీ, కాంగ్రెస్ లను వీడి టీఆర్ఎస్ లో చేరా

Read More

నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేశారు

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. నువ్వా- నేనా అన్నట్లు పోటీ పడుతున్న అభ్యర్థులు.. ఒకరిని మించి మరొకర

Read More

బూర నర్సయ్య గౌడ్ కి బీజేపీ ఎంత ప్యాకేజీ ఇచ్చిందో చెప్పాలె : మంత్రి ఎర్రబెల్లి

బూర నర్సయ్య గౌడ్ కి బీజేపీ పార్టీ ఎంత ప్యాకేజీ ఇచ్చిందో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అభ్యర్

Read More

దేశంలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం : రాహుల్ గాంధీ

గత 45 ఏళ్లలో దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం.. ఇప్పుడుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన

Read More

కాంగ్రెస్ నేతలు కూడా నన్ను సంప్రదించిన్రు

తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని బూర నర్సయ్య గౌడ్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తనను సంప్రదించారని తెలిపారు. ‘‘న

Read More

కాంగ్రెస్ది విద్వేషం.. మాది అభివృద్ధి మంత్రం : అమిత్ షా

గిరిజన హోదా కోసం 55 ఏండ్లుగా హాతి వర్గం చేస్తున్న పోరాటానికి ప్రధాని నరేంద్ర మోడీ ముగింపు పలికారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిమాచల్ ప్రదేశ్

Read More

మునుగోడులో ఓడిపోతామని తెలిసి టీఆర్ఎస్ కొత్త నాటకాలు : కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ పని అయిపోయిందని, అందుకే బీఆర్ఎస్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మునుగోడులో ఓడిపోతామని తెలిసి టీఆర్ఎస్

Read More

దమ్ముంటే..కేసీఆర్ బీసీ బంధు ప్రకటించాలి : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

నల్గొండ: ఉప ఎన్నికలు  అంటే టీఆర్ఎస్ నాయకులకు వెన్నులో వణుకు పుడుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కు ఉప ఎన్

Read More

బంగారు తెలంగాణ అయిందంటే..మునుగోడు వదిలిపెడ్తం: రఘునందన్ రావు

ల్గొండ జిల్లా: మంత్రి కేటీఆర్ కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు.  తెలంగాణ రాష్ట్రం నిజంగా బంగారు తెలంగాణ అయిందంటే.. బీజేపీ నాయకుల

Read More

రాష్ట్రంలో PFI దాడులకు కుట్ర..ఇంటెలిజెన్స్ అలర్ట్

పీఎఫ్ఐ (Popular Front of India) కార్యకర్తల దాడులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్య

Read More