Central government
దుర్మార్గుల పాలనను తరిమికొట్టండి : ఆకునూరు మురళి
హైదరాబాద్, వెలుగు: అబద్ధాల దుర్మార్గపు పరిపాలనను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా ఎన్నిసార్లు వీళ్లకు అవకాశం ఇవ్వాలి”అని రిటైర్డ్ ఐఏఎస్ ఆక
Read Moreసైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా
Read Moreచత్తీస్గఢ్లో అధికారమిస్తే..ఐదేండ్లలో నక్సలిజం అంతం చేస్తం: అమిత్ షా
జష్పూర్ : చత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేండ్లలో నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్
Read Moreనారీ శక్తి చట్టంలో ఆ భాగాన్ని కొట్టేయలేం : సుప్రీం
మహిళా బిల్లును వెంటనే అమలుచేయాలని ఆదేశించలేం: సుప్రీం న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నారీ శక్
Read Moreడీజీపీకి సోమేశ్ తీర్పే వర్తిస్తుంది: హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: డీజీపీ అంజనీ కుమార్ ఏపీ కేడర్ అధికారే అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డీజీపీతో పాటు మరో ఐదుగురు సెంట్రల్ సర
Read Moreగవర్నమెంట్ ఆఫీసుల్లో చెత్త నుంచి రూ.500 కోట్లు
గవర్నమెంట్ ఆఫీసుల్లో చెత్తను అమ్మడం ద్వారా కేంద్రం రూ.500 కోట్ల మేర ఆదాయం సంపాదించిందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
Read Moreఇంటింటికీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు: వెరబెల్లి రఘునాథ్
నస్పూర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. సోమవారం నస్ప
Read Moreఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు .. రూ. లక్ష కోట్ల ట్యాక్స్ నోటీసులు
న్యూఢిల్లీ: పన్ను ఎగవేసినందుకు ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు ఇప్పటి వరకు రూ. లక్షల కోట్ల ట్యాక
Read Moreమరాఠా కులస్తులను ఓబీసీలోకి చేర్చాలి : సోయం బాపురావు
ఆదిలాబాద్టౌన్, వెలుగు: తెలంగాణలోని మరాఠాలను కేంద్ర ప్రభుత్వం ఓబీసీలోకి చేర్చాలని ఎంపీ సోయం బాపురావు కోరారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు
Read Moreఉద్యోగులకు కేంద్రం తీపి కబురు.. దీపావళి బోనస్ ప్రకటన
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రూప్ సీ, గ్రూప్ డీ, గ్రూప్ బీలోని కొన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులకు దీప
Read Moreపైసలు కేంద్రానివి.. పేరు రాష్ట్రానిది: మాదగాని శ్రీనివాస్ గౌడ్
నల్గొండ అర్బన్, వెలుగు: కేంద్రం ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర సర్కారు తమవిగా చెప్పుకుంటోందని బీజేపీ రాష్ట్ర కార్యద
Read Moreమరో 235 మంది వచ్చిన్రు
ఆపరేషన్ అజయ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో 235 మంది ఇండియన్లను ఇజ్రాయెల్ నుంచి తిరిగి తీసుకొచ్చింది. శుక్రవారం తొలి ఫ్లైట్ లో 212 మంది ఢిల్లీకి చేరుక
Read Moreమనోళ్లు 212 మంది తిరిగొచ్చిన్రు
ఇజ్రాయెల్ లో చిక్కుకున్న ఇండియన్లను తీసుకొచ్చేందుకు 'ఆపరేషన్ అజయ్'ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వం మొదటి విడతలో 212 మందిని తిరిగి మన దేశానికి తీసు
Read More