Central government

తెలంగాణపై వివక్ష చూపించొద్దు.. తక్షణమే యూరియా పంపించండి: కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి అవసరం మేరకు యూరియాను తక్షణం సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణపై వివక్ష చూపించొద్దని

Read More

సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం బారులు..ఒక్కో పాస్ బుక్ కు ఒకే బస్తా

సప్లై సరిగా లేక అవస్థలు  మేనేజ్ చేస్తున్న ఆఫీసర్లు గజ్వేల్, హబ్సీపూర్ లో రాస్తారోకో సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో యూరియా

Read More

చెప్పింది 1.70 లక్షల టన్నులు.. పంపింది 1.13 లక్షల టన్నులే: ఆగస్ట్‎లోనూ యూరియా కోటాలో కేంద్రం కోత

యూరియా కోటా.. ఈ నెలలోనూ కేంద్రం కోత! ఇస్తామని చెప్పింది 1.70 లక్షల టన్నులు.. పంపింది 1.13 లక్షల టన్నులే ఏప్రిల్​ నుంచి జులై వరకు 32 శాతం కట్​

Read More

వెహికల్ ఓనర్స్కు గుడ్న్యూస్..పాతడీజిల్,పెట్రోల్ వాహనాలపై చర్యల్లేవ్

ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలోని నివసించే వాహన యజమానులకు గుడ్ న్యూస్. పాత వాహనాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పదేళ్ల పైబడిన పాత డీజిల్ వ

Read More

15 రోగాలకు పసుపే మందు.. షుగర్, హై బీపీ, కిడ్నీ స్టోన్స్‎ కూడా మాయం..!

షుగర్, హై బీపీ, ఎనీమియా, తామర,  పైల్స్, కిడ్నీ స్టోన్స్‎కు పసుపుతో మెడిసిన్స్ మొత్తం 22 మెడిసిన్స్ తయారు చేసిన సీసీఆర్ఏఎస్  పసు

Read More

‘మన్ కీ బాత్’ తో 34 కోట్ల ఆదాయం..రాజ్యసభలో వెల్లడించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం రూ.34.13 కోట్ల ఆదాయాన్ని సమకూర్చిందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. శుక్

Read More

పాత ఐటీ బిల్లు వెనక్కి..కొత్త వెర్షన్ ఆగస్టు 11న పార్లమెంటుకు వస్తోంది

న్యూడిల్లీ:  కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ఉపసంహరించుకుంది. ఈ బిల్లును ఫిబ్రవరి 13న లోక్‌‌‌‌సభలో ప్రవేశపెట్టార

Read More

తెలంగాణపై కేంద్రం వివక్ష.. ఎరువులు సరఫరా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై బద్నం: మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: ‘ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు తెలియనట్లుంది, ఎరువుల తయారీ కేంద్ర ప్రభుత్వ ఆ

Read More

సబ్సిడీపై సోలార్ పవర్.! ఇలా అప్లై చేసుకోండి..

బిల్లుల భారం, కాలుష్యం తగ్గించేలా ‘పీఎం సూర్య ఘర్’ స్కీం రూఫ్ టాప్ సోలార్​ప్యానెళ్లకు కిలోవాట్ కు రూ.30వేల సబ్సిడీ  వినియోగం 2

Read More

బనకచర్లకు అనుమ‌‌‌‌తులివ్వండి : ఏపీ సీఎం చంద్రబాబు

.కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు  న్యూఢిల్లీ, వెలుగు: పోలవరం–బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని

Read More

ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్న కేంద్రం... సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కామెంట్

అటవీ సంపదను కార్పొరేట్ లకు దోచిపెట్టడానికే ఆపరేషన్ కగార్ కాశీబుగ్గ, వెలుగు: దేశంలో బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అటవీ సంపదను

Read More