Central government
గుడ్ న్యూస్ .. ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు మళ్లీ పొడిగింపు
ఆధార్ కార్డు ఉన్నవారికి మరోసారి శుభవార్త అందించింది యూఐడీఏఐ. ఆధార్ అప్డేట్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆధార్ కార్డు ఉన్నవార
Read Moreకేంద్రం కీలక నిర్ణయం.. పాక్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ పౌరులకు భారత పౌరసత్వం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలను వెల్లడించింది కేం
Read Moreకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంపు
49.18 లక్షల ఉద్యోగులు, 67.95 లక్షల పెన్షనర్లకు లబ్ధి కేబినెట్ కమిటీ భేటీలో నిర్ణయం న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్ర
Read Moreకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. డీఏ పెంపు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈరోజు క్యాబినేట్ మీటింగ్ జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద
Read Moreపీఎం కిసాన్ డబ్బులు పడని 40 లక్షల మంది రైతులు.. ఇలా చేయండి
రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం ప్రభుత్వంఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 2019లో ఈ ప
Read Moreనీటి వాటాలను ఎందుకు తేల్చలే : జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: నీళ్ల కోసం తెలంగాణ పోరాటం సాగిందని, కృష్ణా నీటి వాటాలను ఎందుకు తేల్చడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్ని
Read Moreకేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు స్పందిస్తలే?
అరెస్ట్ చేస్తమని చెప్పిన మోదీ, అమిత్ షా మాటలు ఏమైనయ్? బీజేపీ, బీఆర్ఎస్.. రెండు పార్టీలూ ఒక్కటే: మంత్రి పొన్నం మేడిగడ్డకు బీఆర్ఎస్ ల
Read Moreకేంద్రప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నిరసన దీక్ష
భద్రాచలం,వెలుగు : భద్రాచలంపై కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం కాంగ్రెస్పార్టీ నిరసన దీక్ష చేపట్టింది. భద
Read Moreఎలివేటెడ్ కారిడార్లకు కేంద్రం అనుమతి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పలు ఎలివేటెడ్ కారిడార్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్&
Read Moreముడి పెట్రోలియంపై విండ్ఫాల్ పన్నుపెంపు
డీజిల్పై పన్ను తొలగింపు న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్నును ప్రభుత్వం శుక్రవారం నుంచి టన్నుక
Read Moreమళ్లీ కేంద్రంలో బీజేపీ వస్తే... గ్యాస్ సిలిండర్ రూ.2 వేలు : మమతా బెనర్జీ
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ధర రూ. 2 వేలకు పెంచుతుందని టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. మార్
Read Moreబాలికలకు హక్కులు, భద్రత ఇవ్వాలి : సురభి భారతి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో పథకంపై వర్క్ షాప్ సికింద్రాబాద్, వెలుగు: కేంద్రం ప్రతిష్టాత్మకంగ
Read Moreవరంగల్ రైల్వే స్టేషన్కు కొత్త హంగులు .. 25.41కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
కాశీబుగ్గ, వెలుగు: కేంద్ర ప్రభుత్వ అమృత్ మిషన్లో భాగంగా సోమవారం వరంగల్ రైల్వే స్టేషన్కు కొత్త హంగులు రానున్నాయి. సోమవారం రూ. 25.41 కోట
Read More