Central government

అత్యంత డేంజర్‌‌‌‌ జోన్‌‌లో మేడిగడ్డ బ్యారేజీ.. తక్షణమే రిపేర్లు చేయాలని కేంద్రం ఆదేశం

హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లోని మేడిగడ్డ బ్యారేజీ అత్యంత డేంజర్‌‌&z

Read More

నైనీ బొగ్గు బ్లాక్ వివాదంపై ఎంక్వైరీ కమిటీ

  ఇద్దరు అధికారులతో ఏర్పాటు చేసిన కేంద్రం వివాదం, టెండర్ల రద్దు, ఇతర అంశాలపై విచారణ మూడ్రోజుల్లో రిపోర్ట్‌‌‌‌‌

Read More

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఎందుకంటే..?

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మం

Read More

జీహెచ్ఎంసీకి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు.. ఎందుకంటే..?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు కురిపించింది. నగరంలో డెంగ్యూ నియంత్రణకు జీహెచ్ఎంసీ చేపట్టిన

Read More

కొత్త చట్టం తెచ్చింది.. ఉపాధి హామీని నీరుగార్చడానికేనా!

పరిపాలించేవారికి  పేదలపై,   శ్రామికులపై,  గ్రామీణులపై  ప్రేమ లేకపోతే  ఎలాంటి  చట్టాలు రూపొందుతాయో.. ‘వీబీ జీ రామ్

Read More

జీ రామ్ జీ బిల్లుతో ఉపాధికి ముగింపు..సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్

ముంబై: వీబీ జీ రామ్ జీ బిల్లుతో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు ముగింపు పలికిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు.

Read More

వెలుగు ఓపెన్ పేజీ: గాంధీ స్థానంలో సావర్కర్ వస్తుండు

ఈ మధ్యకాలంలో మహాత్మాగాంధీ ఎంప్లాయ్​మెంట్​ గ్యారంటీ స్కీము నుంచి గాంధీ పేరు తీసేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లు పాస్​ చేసింది. అంతేకాకుండా గ

Read More

ఉపాధి హామీ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను నిర్వీర్యం చేసే కుట్ర : జాన్‌‌‌‌‌‌‌‌వేస్ల

మ‌‌‌‌‌‌‌‌హాత్మా గాంధీ పేరు మార్చడం స‌‌‌‌‌‌‌‌రికాదు: జాన్‌&zwnj

Read More

గాంధీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా? : మంత్రి పొంగులేటి

ఉపాధి పథకం పేరు మార్పు సిగ్గుచేటు: మంత్రి పొంగులేటి హైదరాబాద్, వెలుగు: దేశానికి స్వాతంత్ర్య ఫలాలు అందించిన మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథక

Read More

వెలుగు ఓపెన్ పేజీ.. పెన్షనర్ల హక్కులను కాపాడాలి

2004  జనవరి 1 తర్వాత  నియామకమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ వర్తించదని,  వారు కాంట్రిబ్యూటరీ  పద్ధతిలో  కొత్త పెన్షన్

Read More

సింగరేణి కార్మికుల పెన్షన్ 10 వేలకు పెంచాలి: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

లోక్ సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్     సింగరేణి కార్మికుల సమస్యలు ప్రస్తావించిన పెద్దపల్లి ఎంపీ      అరక

Read More

ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తం..నిధులివ్వకుంటే బీజేపీని బొందపెడ్తం: సీఎం రేవంత్ రెడ్డి

రేపు ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి  చేస్తం స్పందించకుంటే కేంద్రంపై పోరాడుతం సోనియా, రాహుల్ పై కేసులు పెడితే భయపడం తెలంగాణ ప్రజలం గాంధీ

Read More