Central government
పన్నుల వసూళ్ల విలువ రూ. 34 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పటిష్టమైన ఆర్థిక కార్యకలాపాల వల్ల కేంద్ర ప్రభుత్వం 2023-–24 సంవత్సరానికి రూ. 34.37 లక్షల కోట్లకు పైగా పన్ను వసూళ్ల లక్ష్యాన్ని
Read Moreపీఎల్ఐతో వచ్చిన పెట్టుబడులు .. రూ.1.06 లక్షల కోట్లు
ఎక్కువగా ఫార్మా, సోలార్ మాడ్యూల్స్ సెక్టార్&z
Read Moreఆధార్ ఫ్రీ అప్డేట్ .. 14 జూన్ వరకు పొడిగింపు .. అప్డేట్ చేసుకోండిలా..
ఆన్లైన్లో ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేయడానికి మరో మూడు నెలల గడవు పొడిగించింది యూఐడీఏఐ. 2024 జూన్ 14 వరకు ఫ్రీగా ఆధా
Read Moreనాలుగు రోజుల ముందే టార్గెట్ చేరుకున్న ఎన్టీపీసీ
జ్యోతినగర్, వెలుగు : రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ నాలుగు రోజుల ముందే విద్యుత్
Read Moreఓటమి భయంతోనే ఈడీ దాడులు : జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారన్న భయంతోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను, బీఆర్&zwnj
Read Moreసీఏఏపై స్టే ఇవ్వలేం .. కేంద్రానికి నోటీసులు జారీ
మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం విచారణ ఏప్రిల్ 9కు వాయిదా న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై స్టే విధించాలన్న పిటిషనర్ల రి
Read Moreట్రైబల్ వర్సిటీ నెరవేరిన గిరిజనుల కల!
కేంద్ర ప్రభుత్వం రూ.889.07 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ములుగులో ప్రారంభించనుంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన 'సమ్మక్క, సారక్క &
Read Moreవిమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
విమానాలను ల్యాండ్ చేయాలంటే చివరకు అత్యవసరంగా దించాలన్నా ఎయిర్పోర్ట్కు వెళ్లాల్సిందే.. కానీ, కొన్ని పరిస్థితుల్లో జాతీయ రహదారులపై దించేసే ఎ
Read Moreతల్లీబిడ్డల సంరక్షణే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం : కె.లక్ష్మణ్
ఘట్ కేసర్, వెలుగు : తల్లీబిడ్డల సంరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ఆర్థిక, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్
Read MoreLIC ఉద్యోగులకు గుడ్న్యూస్.. 17శాతం జీతాలు పెంపు..లక్షమందికి బెనిఫిట్
LIC ఉద్యోగల జీతాలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఎల్ ఐసీ సిబ్బందికి బేసిక్ లో 174 శాతం పెంపును శుక్రవారం ( మార్చి 15) కేంద్రం ఆమోదించింది. వేతనాల పెంపు,
Read Moreపెట్రో ధరలపై రూ.2 తగ్గింపు
నేటి నుంచి కొత్త ధరలు అమల్లోకి న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించి
Read Moreఈవీల కోసం రూ.500 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి కేంద్రం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ను ప్రారంభించింది. ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయిస్త
Read Moreగుడ్ న్యూస్ .. ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు మళ్లీ పొడిగింపు
ఆధార్ కార్డు ఉన్నవారికి మరోసారి శుభవార్త అందించింది యూఐడీఏఐ. ఆధార్ అప్డేట్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆధార్ కార్డు ఉన్నవార
Read More