Central government

మావోయిస్టుల పేరుతో సాధారణ ప్రజలను కాల్చి చంపుతున్నరు: MLC కోదండరాం

హైదరాబాద్: మావోయిస్టుల పేరుతో సాధారణ ప్రజలను కాల్చి చంపుతున్నారని టీజేఎస్ పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర

Read More

వరికి మద్దతు ధర పెంపు .. క్వింటాల్​కు రూ.69 పెంచిన కేంద్ర సర్కారు

ఇక ఎంఎస్​పీ రూ. 2,369..మరో 13 ఖరీఫ్​ పంటల మద్దతు ధర  హైక్​​ కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయాలు రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు &nb

Read More

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. హైదరాబాద్‌కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాన మంత్రి ఈ డ్రైవ్ స్కీం కింద హైదరాబాద్‌‌‌‌కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం కేటాయించనుంది. ఈ మేరకు గుర

Read More

రోడ్ల కోసమే రూ.లక్షన్నర కోట్లు ఇచ్చినం:కేంద్ర మంత్రి బండి సంజయ్

రోడ్ల కోసమే రూ.లక్షన్నర కోట్లు ఇచ్చినం తెలంగాణకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం బతికుంటే పరిహారం...చనిపోతే సంతాపంతోనే సరిపెట్టడ

Read More

శాంతి చర్చలకు మోడీ సర్కార్ అనుకూలమా లేదా..? మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల

హైదరాబాద్: 2026 మార్చి నాటికి నక్సల్ రహిత దేశమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇందులో భాగంగానే మావోయిస్టుల కంచుకోటలను బద్దలు కొడ

Read More

జనగణనలో కులగణన..తెలంగాణ సర్కారు విజయం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ప్రజాభీష్టాన్ని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గింది: మంత్రి పొన్నం కేంద్రం నిర్ణయాన్ని

Read More

అశ్లీల కంటెంట్ నియంత్రించండి.. కేంద్ర ప్రభుత్వం, ఓటీటీలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: ఓటీటీలు, సోషల్ మీడియాల్లో ప్రసారమవుతున్న అడల్ట్ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

వాఘా బార్డర్​ క్లోజ్ .. పాకిస్తాన్​ పౌరులకు నో ఎంట్రీ

 సింధూ జలాల ఒప్పందం రద్దు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు పహల్గాం టెర్రర్​ అటాక్​ వెనుక పాకిస్తాన్​ హస్తం ఉందని ప్రకటన ప్రధాని అధ్యక్షత

Read More

మిడ్డెమీల్స్ కు రూ.245 కోట్లు

రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం  గతంతో పోలిస్తే నిధులకు కోత  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథ

Read More

తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చెయ్యం.. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ

తదుపరి విచారణ వరకు వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో నియామకాలు చేపట్టం  సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ రిప్లై ఫైల్ చేసేందుకు వారం గడువిచ్చిన కో

Read More

రూ.10 వేల కోట్ల ఈఎల్ఐ స్కీమ్​ ఎక్కడ..? కేంద్రంపై రాహుల్​గాంధీ ఫైర్​

న్యూఢిల్లీ: రూ. 10 వేల కోట్ల విలువైన ఎంప్లాయిమెంట్​లింక్డ్​ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) స్కీమ్​ ఎక్కడపోయిందని కేంద్ర సర్కారును కాంగ్రెస్ ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష

Read More

గ్యాస్ ​ధర పెంచి గుదిబండను మోపింది : కవిత

ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, వెలుగు: మహిళా సంక్షేమాన్ని మరచిపోయిన కేంద్ర ప్రభుత్వం.. గ్యాస్​ ధరను రూ.50 పెంచి గుదిబండమోపిందని బీఆర్ఎస్​ఎమ్మెల్సీ

Read More

శాంతి చర్చలకు కేంద్రం ముందుకు రావాలి..పాటపై తూటా సభలో పలువురు వక్తలు

ముషీరాబాద్, వెలుగు: శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని పలువురు వక్తలు అన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు జరిగిన ఏప్రిల్​ 6ను గుర్తు

Read More