Congress

మూసీ ఖర్చును ప్రభుత్వం మూడింతలు పెంచింది: కేటీఆర్

మూసీ నది సుందరీకరణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం మూడింతలు పెంచిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మొదట రూ.50 వేల కోట్లు,రెండోసారి రూ. 70 వేల కోట్లు..ఇపుడు లక్ష

Read More

కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్

ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆర

Read More

రైతును రాజు చేయడమే లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

భిక్కనూరు, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగోలేక పోయినా రైతును రాజు చేయాలనే లక్ష్యంతో  రూ.2 లక్షల రుణమాఫీని పక్కాగా అమలు చేస్తున్నామ

Read More

ప్రొటోకాల్​పై గవర్నర్​ను బీఆర్​ఎస్​ కలవడం విడ్డూరం

పదేండ్లు గవర్నర్ వ్యవస్థను అవమానించారు: విప్ అయిలయ్య హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగానికి అసలు విలువే ఇవ్వని బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌‌ను

Read More

జనం మెచ్చిన క్రికెట్‌‌‌‌ను ప్రమోట్‌‌‌‌ చేయాలె.. వివేక్ వెంకటస్వామి

జేపీఎల్‌‌‌‌ ఓపెనింగ్ సెర్మనీలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మన దేశ ప్రజలంతా ఎంత

Read More

కాంగ్రెస్ కుట్రలే గోదావరి వరదల్లో కొట్టుకుపోయినయ్... కేటీఆర్

కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు హైదరాబాద్, వెలుగు: గోదావరి వరదల్లో మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోలేదని, కాంగ్రెస్‌‌  కుట్రలే క

Read More

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టితీరుతం

అక్కడ ప్రాజెక్టు కడితే విద్యుత్ ఖర్చు తగ్గేది: మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌ రెడ్డి కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టుఆయన హయాంలోనే క

Read More

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఆఫీసర్లు అలర్ట్​గా ఉండాలి.. సీతక్క

ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు కలెక్టర్లకు మంత్రి సీతక్క ఆదేశాలు  హైదరాబాద్, వెలుగు: వ‌‌ర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో గోదావ

Read More

మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.2,350 కోట్లు ఆదా

ఇప్పటివరకు 68 కోట్ల మంది మహిళలు ఫ్రీ జర్నీ చేసిన్రు: మంత్రి పొన్నం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్

Read More

నేడు ఢిల్లీకి రేవంత్​

వరంగల్ సభకు రాహుల్​ను ఆహ్వానించనున్న సీఎం ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నడిప్యూటీ సీఎం భట్టి రెండురోజులుగా అక్కడేఉంటున్న మంత్రి ఉత్తమ్​ నామినేటెడ్

Read More

పరస్పర సహకారంతో బాధితులను రక్షించగలిగాం.. ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి 

అశ్వారావుపేట, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్ట్‌‌కు గండిపడడంతో తెలంగాణ, ఏపీలోని పలు గ్రామాలు ముంపు

Read More

మేడారం సమ్మక్క ప్రధాన పూజారి మృతి

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య (50) శనివారం చనిపోయారు. ముత్తయ్య గత 10 రోజుల నుంచి జ్వరంత

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్ యువతను మోసం చేశాయి: కిషన్ రెడ్డి

యూత్ డిక్లరేషన్ పేరుతో రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఇస్

Read More