Congress
ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది... పేర్ని నాని
ఏపీలో పోలింగ్ రోజున, పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఘర్షణలను సీరియస్ గా తీసుకున్న ఈసీ సిట్ దర్యాప్తుకు కూడా ఆదేశించింద
Read Moreడ్రగ్స్ అంటేనే వణికిపోవాలి.. ఎంత పెద్దవాళ్లున్నా వదలొద్దు : సీఎం రేవంత్రెడ్డి
పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా.. గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపండి మీకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తది యాంటీ డ్రగ్స్ టీమ్లు ఏర్పాటు చేసుకోండి
Read Moreరైస్ మిల్లర్లు, బిడ్డర్లతో చీకటి ఒప్పందం..ఏలేటి మహేశ్వర్రెడ్డి
రూ.800 కోట్లు అక్రమంగా వసూలు హైదరాబాద్: రైసు మిల్లర్లు, బిడ్డర్లతో ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపిం
Read Moreముగిసిన ఆరో విడత లోక్ సభ పోలింగ్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లోని 58 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత
Read Moreఓటు పవర్ ఫుల్.. ఆలోచించి వేయండి
ఢిల్లీ: ఆరో విడుత ఎన్నికల వేళ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. బాగా లోచించి ఓటు వేయాలని దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ గడిచి
Read Moreముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారం.. బరిలో 52 మంది అభ్యర్థులు
హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున ప్రేమేందర్
Read Moreముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. మే 27వ తేదీ మంగళవా
Read Moreకేసీఆర్, కేటీఆర్ లు కూడా నా గెలుపును ఆపలేరు: తీన్మార్ మల్లన్న
నల్లగొండ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు వంద మంది వచ్చినాతన గెలుపును అడ్డుకోలేరన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన
Read Moreఆరో దశ లోక్ సభ ఎన్నికలు .. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.13% పోలింగ్
దేశవ్యాప్తంగా ఆరో దశ లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు సాగనుంది. మధ్యాహ్నం ఒంటిగంట వర
Read Moreసీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతల భేటీ
హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వ
Read Moreఢిల్లీలో ఓటేసిన సోనియా,రాహుల్, ప్రియాంక
లోక్ సభ ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో 58 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 889 మంది అభ్యర
Read Moreమిలియన్ మార్చ్ తరహాలో పోరాడుతం: బూర నర్సయ్య గౌడ్
కులగణన లేకుండా స్థానిక ఎన్నికలు పెడితే ఊరుకోం: బూర నర్సయ్యగౌడ్ హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఇచ్చి
Read Moreహైదరాబాద్ ను యూటీ చేసే కుట్ర: హరీశ్రావు
కాంగ్రెస్, బీజేపీ ఆ దిశగా ఆలోచిస్తున్నయి: హరీశ్రావు ఖమ్మం / సత్తుపల్లి / హైదరాబాద్ వెలుగు: హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా చేయడంతో
Read More












