Congress
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: టీడీపీకి షాక్.. సీఐడీ చర్యలకు ఈసీ ఆదేశాలు..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమాయంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ దుమారం రేపుతోంది. ఈ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచుకునే
Read Moreఅలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మే 5న శంషాబాద్ బస్టాండ్ దగ్గర కార్నర్ మీటింగ్, రోడ్ షో నిర్వహిస్తున్నారు. దీంతో ట్
Read Moreరైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
పాలమూరులోని కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రాగస్టులోపు2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ చేసి పాలమూరు ప్రజల రుణం తీ
Read Moreడీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్
డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ లోని కొత్తకోటలో రేవంత్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
Read Moreముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ముస్లిం రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే ముస్లిం
Read Moreగాడిద గుడ్డు!! .. పాలిటిక్స్ లో నయా ట్రెండ్
మోదీ పదేండ్ల పాలనపై రేవంత్ మార్క్ ప్రచారం గుడ్డుపైనే పార్టీల మధ్య మాటల తూటాలు ప్రజలను ఆకర్షిస్తున్న టాయ్ ఎగ్ ప్రతి సభలో
Read Moreజగన్.. అద్దంలో మొహం చూసుకో... షర్మిల
జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల కడప ఎంపీగా బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన షర్మిల
Read Moreనేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ
కామారెడ్డి జిల్లాను తీసేస్తారు అనేది పచ్చి అబద్ధమని.. జిల్లా మార్చే ప్రసక్తే లేదన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. తాను బ్రతికున్న
Read Moreపిఠాపురానికి మెగా మేనల్లుడు..పవన్ కోసం మూడు రోజుల ప్రచారం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి టాలీవుడ్ సెలబ్రిటీలంతా క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు టీవీ, సినీ ఆర్టిస్టులు పిఠ
Read Moreబీజేపీకి ఓటేస్తే బానిస బతుకులు అవుతాయి : కొండా సురేఖ
బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులు అవుతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండని కోరారు. ప్రైవేటీకరణను పెంచి పోషిస్తున్న ప్రధ
Read Moreటీడీపీ ఆఫీస్కు వెళ్లిన బీఆర్ఎస్ ఎంపీ నామా
ఖమ్మంలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురైంది. నామా నాగేశ్వరావు టీడీపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ శ్రేణులను ఓట్లు అభ్యర్ధించార
Read Moreజాబు కావాలంటే బాబు రావాలి... గంజాయి కావాలంటే జగన్ ఉండాలి.. చంద్రబాబు
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికలకు మరో తొమ్మిదిరోజుల సమయం మాత్రమే ఉన్న క్రమంలో నేతలంతా
Read Moreమోదీ మూడో సారి ప్రధాని కావాలని కలలు కంటున్నారు : పొంగులేటి
మోదీ మూడో సారి ప్రధాని కావాలని కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగం మార్చాలనే బీజేపీని దానికి తొత్తుగా ఉన్న బీఅ
Read More












