Congress
ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొస్త : గడ్డం వంశీకృష్ణ
తనను ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లి ప్రాంతానికి ప్రభుత్వ రంగ సం స్థలను తీసుకువచ్చే బాధ్యత తనదేనని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు.
Read Moreన్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తుంది... షర్మిల
జగన్ ను గద్దె దించుటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల జగన్ పై వరుస విమర్శలు చేస్తూ దూకుడు మీదున్నారు. కడప ఎంపీగా పోటీకి దిగిన షర్మ
Read Moreమోదీ, కేడీ కలిసి గ్యాస్ సిలిండర్ ను రూ.12 వందలు చేశారు : సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు అని విమర్శించారు. మోదీ, కేడీ కలిసి సిలిండర్ రూ.12 వందలు చ
Read Moreకాంగ్రెస్ తరపున వెంకటేశ్ కూతురు ఎన్నికల ప్రచారం
హీరో వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన మామ ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామ రెడ్డి తరప
Read Moreకాంగ్రెస్లో చేరిన మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఆపార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. లేటెస్ట్ గా మాజీ మంత్రి ఇంద్రకర
Read Moreతెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేదించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. తెలంగాణ గొంతుక అయిన కేసీఆర్ గొంతుపైన
Read Moreకూటమి మేనిఫెస్టోపై యనమల కీలక వ్యాఖ్యలు...
2024 సార్వత్రిక ఎన్నికలు సంపిస్తున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ రెట్టింపవుతోంది. అధికార ప్రతిపక్షాలు మేనిఫెస్టోలు కూడా ప్రకటించిన క్రమంలో
Read Moreబీఆర్ఎస్కు బిగ్ షాక్.. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా
లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజ
Read Moreవిద్య విలువ తెలియని వ్యక్తి జగన్.. చంద్రబాబు
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. అధికార ప్రతిపక్షాలు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసిన నేప
Read Moreరాజ్యాంగం మార్చడం కోసం ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు : సీఎం రేవంత్ రెడ్డి
దేశ ప్రజాస్వామిక మనుగడకు ముప్పు వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం కోసమే బీజేపీ 400 సీట్లు అంటుందని ఆరోపించారు. రాజ్యాంగాన
Read Moreబ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్... అయినా అవ్వ, తాతలకు తిప్పలు తప్పవా...
మే నెల ఒకటో తేదీ రావటంతో ఏపీలో పెన్షన్ పంపిణీ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈసీ ఆదేశాలతో ఈ నెల పెన్షన్ డబ్బును అవ్వ, తాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయ
Read Moreనవరత్నాలు సరే... ఈ నవసందేహాలకు సమాధానం చెప్పు అన్నయ్యా.. జగన్ కు షర్మిల బహిరంగ లేఖ..
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. తొమ్మిది ప్రశ్నలతో షర్మిల రాసిన బహిరంగ లేఖ సంచలనంగా మారింది. లేఖలో "నవరత్నాలు
Read Moreమోదీ మన లెక్కలోనే లేరు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ తమ లెక్కలోనే లేరన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ ప్రధాని అ
Read More












