Congress

ఏపీలో దారుణం: పెన్షన్ రాలేదని మనస్తాపంతో ఇద్దరు వృద్దులు మృతి..

ఏపీలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ మరియు ఇతర ప్రభుత్వ పథకాల పంపిణీని రద్దు చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. వాలంటీర్ల ద్వారా ఇంటివ

Read More

వైసీపీ గుర్తు సైకిల్ అంటూ ధర్మానకు షాకిచ్చిన ఓటర్లు... 

ఏపీలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. పోలింగ్ తేదీ 40రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేసి జనాల్లో బిజీబిజీగా

Read More

ధరణిలో రూ. 2 లక్షల కోట్ల కుంభకోణం : మహేశ్వర్ రెడ్డి

ధరణి పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దం

Read More

రాధాకిషన్‌రావు చాలామంది జీవితాలను నాశనం చేసిండు : చికోటి ప్రవీణ్‌

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో టాస్క్‌‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌రావుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేత చికోటి ప్రవీణ్‌.

Read More

పెన్షనర్లకు షాక్: సచివాలయాల దగ్గరే పెన్షన్ పంపిణీ

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం రాజకీయ రణరంగంగా మారింది. అధికార ప్రతిపక్షాలు పరచారాన్ని ముమ్మరం చేసి జనాల్లో తిరుగుతున్న నేపథ్యంలో

Read More

కేటీఆర్ ట్వీట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.  కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై క్షమ

Read More

ఈసీ సంచలన నిర్ణయం, ముగ్గురు కలెక్టర్లు,ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీపై బదిలీ వేటు...

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈసీ దూకుడు పెంచింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐ

Read More

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల... పులివెందులపై సస్పెన్స్

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా

Read More

సికింద్రాబాద్లో లక్ష మెజార్టీతో గెలుస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాబోయే పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉంటుందని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ లోక్​సభ ఎన్నికల్లో

Read More

అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్లో కేసీఆర్ మాట్లాడుతుండు : సీఎం రేవంత్ రెడ్ది

పదేళ్ల తరువాత కేసీఆర్ కు రైతులు గుర్తుకు వచ్చారని సీఎం రేవంత్ రెడ్ది విమర్శించారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డా

Read More

జనసేనకు ఈసీ షాక్... గాజు గ్లాసు గుర్తు లేనట్లేనా...!

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ జనసేనకు ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల

Read More

తుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

తుక్కుగూడలో  సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు.  ఏప్రిల్ 06న తుక్కగూడలో జరిగే జనజాతర ఏర్పాట్లను స్వయంగా సీఎం పరిశీలించారు. ఈ సభకు ఏఐసీసీ ప్రెసి

Read More

గజ్వేల్లో హరీశ్,వెంకటరామిరెడ్డికి నిరసన సెగ

 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలపై  ప్రజలకు తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలంటేనే కొన్ని చోట్ల బీ

Read More