Congress
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
వనపర్తి, వెలుగు: బీఆర్ఎస్కు చెందిన 8 మంది కౌన్సిలర్లు ఆదివారం బీఆర్ఎస్కు రాజీనామా చేసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ క్యాండ
Read Moreరూ.1,745 కోట్లు చెల్లించండి... కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్(ఐటీ శాఖ) మరోసారి నోటీసులు జారీ చేసింది. రూ.1745 కోట్లకు ఐటీ శాఖ డిమాండ్ నోటీ
Read Moreపదేళ్ల పాలనలో వాపస్ తీస్కోలేదేం? :కచ్చతీవు దీవులపై మోదీకి ఖర్గే కౌంటర్
న్యూఢిల్లీ: పదేళ్ల అస్తవ్యస్త పాలన తర్వాత సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముంగిట ప్రధాని మోదీకి దేశ సరిహద్దుల సమగ్రత, నేషనల్ సెక్యూరిటీ గుర్తుకొచ్చిందంటూ కాంగ
Read Moreవంద రోజుల పాలనను జనం మెచ్చిన్రు: మంత్రి తుమ్మల
ఎల్బీనగర్, వెలుగు : కాంగ్రెస్ప్రభుత్వ వంద రోజుల పాలనను రాష్ట్ర ప్రజలు మెచ్చుకుంటున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లోక్సభ ఎన్నికల సన్నాహకం
Read Moreసీట్లు తగ్గుతాయని.. బీజేపీ భయపడ్తున్నది : బీవీ రాఘవులు
హైదరాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో లోక్సభ సీట్లు తగ్గుతాయనే భయం బీజేపీని పట్టుకున్నదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. ఆదివారం ఎంబ
Read Moreచాయ్ నుంచి బిర్యానీ దాకా అన్నింటికీ రేట్లు ఫిక్స్
అభ్యర్థుల ఎన్నికల ఖర్చు లెక్కింపునకు ఈసీ గైడ్ లైన్స్ రాష్ట్రాల వారీగా మారనున్న వ్యయాలు ఏపీలో రూ.95 లక్షలు..గోవా, అరుణాచల్లో రూ.75 లక్షలు
Read Moreదానం, కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి : హరీశ్ రావు
కామారెడ్డి, వెలుగు: దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం క
Read Moreపదేండ్ల తర్వాత కేసీఆర్కు ప్రజలు గుర్తుకొచ్చారు: అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల తర్వాత కేసీఆర్కు ప్రజలు గుర్తుకొచ్చారని, రైతుల కోసం ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి
Read Moreపదేండ్లలో పది ప్రభుత్వాలు కూల్చిన బీజేపీ: మంత్రి సీతక్క
కాగజ్ నగర్, వెలుగు: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ ను, గాంధీ, నెహ్రూ ఫ్యామిలీలను తిట్టడం, బురద జల్లడమే ప్రధాని నరేంద్ర మోదీ దినచర్యగా మా
Read Moreఅధికారం పోయాక రైతులు గుర్తొచ్చారా? : ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: అధికారం పోయిన తర్వాత కేసీఆర్కు ఇప్పుడు రైతులు గుర్తొచ్చారా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్
Read Moreకేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరు: పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్
హైదరాబాద్, వెలుగు: తన కుటుంబం మీద వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ పంటల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారని, ఆయన మాటలను
Read Moreథర్మల్ పవర్ ప్లాంట్ల జోలికి వద్దు.. రెండో దశ ఎన్టీపీసీ ఒప్పందంపై సర్కార్ వెనక్కి!
ఐదేండ్లలో భారీగా పెరగనున్న యూనిట్ కాస్టే కారణం ఎన్టీపీసీని పట్టించుకోని గత బీఆర్ఎస్ సర్కార్ కొత్త పవర్ పాలసీకి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ఎన
Read Moreకడియం శ్రీహరిని పార్టీలో చేర్చుకోవద్దంటూ.. యువకుడి ఆత్మహత్యాయత్నం
ధర్మసాగర్, వెలుగు : కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయ
Read More












