తుక్కుగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఏప్రిల్ 06న తుక్కగూడలో జరిగే జనజాతర ఏర్పాట్లను స్వయంగా సీఎం పరిశీలించారు. ఈ సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. అదే రోజున జాతీయ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. ఈ సభ వేదికగా పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. సుమారుగా పది లక్షల మందితో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తో్ంది. జనసమీకరణ ఏర్పాట్లలో ప్రజలున్నారు. తుక్కుగూడ సభలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ 5 గ్యారంటీలను ప్రకటించనుంది. తెలంగాణలో 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలోకి దిగుతుంది.
తుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
- హైదరాబాద్
- April 2, 2024
లేటెస్ట్
- ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి
- సబ్జైల్ను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి
- సూర్యాపేటలో అకాల వర్షాలతో ఆగమాగం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 13 మంది నామినేషన్
- ఆడపడుచులందరికీ అండగా ఉంటాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- ధాన్యం తడిసినా కొనుగోలు చేస్తాం : వెంకట్ రావు
- 108 వాహనంలో మహిళ డెలివరీ
- ఇవాళ ఖమ్మానికి విక్టరీ వెంకటేశ్
- యూసీసీ కచ్చితంగా అమలు చేస్తం.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి
- ప్రతీ ఖర్చు రికార్డు చేయాలి : ప్రియాంక ఆల
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల