corruption

50 మంది ఎమ్మెల్యేలు నన్ను కొట్టారు.. ఈడ్చుకెళ్లారు : బోరున ఏడ్చిన మాజీ మంత్రి రాజేంద్ర

రాజస్థాన్​ కాంగ్రెస్​ సర్కార్​ బహిష్కరించిన మంత్రి రాజేంద్ర సింగ్​కు ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఆయనను శాసనసభలోకి వెళ్లనివ్వకుండా కాంగ్

Read More

బెంగాల్​లో పంచాయతీ హింసపై ఒక్కరూ మాట్లాడరేం? : మోదీ

న్యూఢిల్లీ/పోర్ట్ బ్లెయిర్:  ప్రతిపక్ష పార్టీలకు దేశం అవసరంలేదని, కుటుంబం కోసం అవినీతికి పాల్పడటం ఒక్కటే వాటి ఎజెండా అని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర

Read More

సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ : చంద్రబాబుకు మంచి మిత్రుడు

చంద్రబాబు మిత్రుడు, సింగపూర్‌ రవాణాశాఖ మాజీ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ అరెస్ట్‌ అయ్యారు. ప్రధాని ఆదేశాలతో ఇటీవలే పదవి నుంచి తప్పుకున్న ఈ

Read More

త్వరలో హరీశ్ రావు ఫైల్స్​!

హరీశ్ ​ఇంట్లోఈడీ సోదాలు జరుగుతయ్​ బీజేపీ లీడర్​ నాయిని నరోత్తం రెడ్డి సిద్దిపేట, వెలుగు : ‘ కొద్ది నెలల్లో మంత్రి హరీశ్ రావు బినామీలు

Read More

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ ఓ ఏటీఎంలా మారింది : మోడీ

అవినీతే కాంగ్రెస్ సిద్ధాంతం ..  దుష్పరిపాలనకు మోడల్‌‌‌‌‌‌‌‌గా మారింది: ప్రధాని మోదీ అవినీతికి కాంగ్ర

Read More

సెస్ లో అవినీతి బాగోతం

  10,800  కరెంట్ పోల్స్​ లెక్క తేలట్లే ఇద్దరు ఏడీలతో విచారణ రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం

Read More

కరెంట్​ డిపార్ట్​మెంట్​లో ప్రతి దానికీ ఓ రేటు

ట్రాన్స్​ఫార్మర్లు చెడిపోతే రైతులకే పని  వేలాడుతున్న వైర్లనూ సరిచేస్తలే సొంతంగా రిపేర్లు చేసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న రైతులు కొత్

Read More

కేసీఆర్​ సర్కార్​ అవినీతిలో కూరుకుపోయింది... : వివేక్​ వెంకటస్వామి

అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్​ సర్కార్​ అవినీతిలో కూరుకుపోయిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. పెద్దపల్లి జి

Read More

తొమ్మిదేళ్లుగా అవినీతి పాలన..దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి ములుగు, వెలుగు :  రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా అవినీతిపాలన కొనసాగుతోందని బీజేపీ జిల్లా అధికార ప

Read More

కేసీఆర్ ఫ్యామిలీ అవినీతివల్లే రాష్ట్రం అప్పులపాలు: కేంద్రమంత్రి బీఎల్​ వర్మ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కేసీఆర్ కుటుంబం అవినీతి కారణంగానే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖ సహాయ మంత్రి బీఎల

Read More

 వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీ...

లంచాలకు మరిగిన కొందరు అధికారుల తీరు ఇప్పటికీ మారట్లేదు. మంచిర్యాల జిల్లాలో ఏసీబీ సోదాలు సంచలనం సృష్టించాయి. సోదాల్లో ఓ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్

Read More

కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే.. కేసీఆర్​ అవినీతిపై కమిటీ వేస్తం

రానున్న ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్​అవినీతిపై విచారణ కమిటీ వేస్తామని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి వ్యాఖ్యానిం

Read More

దళితబంధులో అవినీతి పెరిగిపోయింది.. భూస్వాముల కోసమే రైతుబంధు : మందకృష్ణ మాదిగ

దళితబంధు పథకంలో అవినీతి పెరిగిపోయిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. కరీంనగర్​లో నిర్వహించిన ప్రెస్​ మీట్​ లో ఆయన మాట్

Read More