criticized
సర్పంచులను అప్పులపాలు చేసిన్రు..నవాబుపేట
రెండో రోజుకు ప్రజాహిత పాదయాత్ర నవాబుపేట, వెలుగు : గ్రామాల్లోని సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా అప్పుపాలు చేసిన ఘనత సీ
Read Moreరాష్ట్రం వచ్చినా పేదల బతుకులు మారలే: బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ
గద్వాల, వెలుగు: రాష్ట్రం వచ్చి పదేండ్లు అయినా పేదల బతుకులు మారలేదని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ విమర్శించారు. మంగళవారం ఇంటింటికీ బీజేపీ క
Read Moreబీజేపీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలే..
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగం
Read Moreదొంగే భుజాలు తడుముకున్నట్లుంది..: వైఎస్ షర్మిల
‘దళారి దొంగలు, కొత్త వేషగాళ్లు, దోపిడీదారులు' అంటూ సీఎం కేసీఆర్ మాట్లాడుతుంటే దొంగలే భుజాలు తడుముకున్నట్లు ఉందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు
Read Moreఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు
మిర్యాలగూడ, వెలుగు : హామీల అమలులో సీఎం కేసీఆర్ విఫలం అయ్యారని బీజేపీ మిర్యాలగూడ నియోజకవర్గ పాలక్ కవిత విమర్శించారు. నల్గొండ జి
Read Moreబీఆర్ఎస్ నేతలు దోచుకుతింటున్నరు
కాగజ్నగర్, వెలుగు : బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుతింటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించా
Read Moreఉద్యోగాలపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: వివేక్ వెంకటస్వామి
సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామయాత్రకు ప్రజల నుంచి వ
Read Moreఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు
యాదగిరిగుట్ట, వెలుగు:రాజకీయ మనుగడ కోసం ప్రతిపక్షాలు పాకులాడుతున్నాయని డీసీసీబీ చైర్మన్&zwn
Read Moreఉద్యోగాల్లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నరు: షర్మిల
హుజూరాబాద్, వెలుగు: యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. తన కుటుంబానికే ఉపాధి కల్పించుకున్నారని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు.
Read Moreవిద్యను ప్రైవేటుపరం చేస్తున్నడు: రాహుల్
మహబూబ్నగర్/జడ్చర్ల టౌన్, వెలుగు : తెలంగాణలోని యువత ఆకాంక్షలను సీఎం కేసీఆర్ కాలరాస్తున్నరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యా వ్యవస్థను
Read Moreపబ్లిక్ను బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేంద్రం అవార్డులు ఇస్తుంటే, స్టేట్ లీడర్లు మాత్రం ఫేక్ లెటర్లు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్
Read More8ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోంది
8ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల పాలన నడుస్తోందన్న ఆయన.. ధరణి పోర్ట
Read More