గద్వాల, వెలుగు: రాష్ట్రం వచ్చి పదేండ్లు అయినా పేదల బతుకులు మారలేదని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ విమర్శించారు. మంగళవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. గద్వాల మండలంలోని అనంతపురం, బీరెల్లి, గుర్రం గడ్డ, బస్సపురం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ను ఇంటికి పంపిస్తేనే తెలంగాణ బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్ రాములు, శ్రీనివాస్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మిర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం వచ్చినా పేదల బతుకులు మారలే: బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ
- మహబూబ్ నగర్
- July 5, 2023
లేటెస్ట్
- రన్నరప్ సాయి కార్తీక్ జోడీ
- మూసీకి పూర్వవైభవం తీస్కురావాలి
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలి
- హామీలన్నీ అమలు చేస్తే.. నేనూ రిజైన్ చేస్తా : మహేశ్వర్ రెడ్డి
- ప్రజాస్వామ్య రక్షణకు కాంగ్రెస్కే ఓటెయ్యాలి : కోదండరాం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే..హిస్టరీ షీట్ తెరుస్తాం
- 24 గంటల్లో రూ.2.81 కోట్లు సీజ్
- ఓయూలో విద్యార్థుల ఆందోళన
- తెలంగాణను తెల్లగా చేసిన నన్ను తిట్టుడు న్యాయమా : కేసీఆర్
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు