Death Toll
24 గంటల్లో 27,114 కేసులు.. 519 మరణాలు
8.2లక్షలకు చేరిన కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 1.24 కోట్లకు చేరిన కేసులు న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతోంది. కేసుల
Read Moreకరోనా వైరస్ కు మరో CRPF జవాన్ బలి.. ఇప్పటివరకు 8 మంది మృతి
ఢిల్లీ : కరోనా వైరస్ బారిన పడి శనివారం ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. నగరంలోని సీఆర్పిఎఫ్ ప్రధాన కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డ్రైవర్
Read Moreఢిల్లీలో 660 కేసులు.. 14 మరణాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు వైరస్ బారినపడిన వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం ఉదయం నాటికి కేసుల సంఖ్
Read Moreఢిల్లీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 472 కేసులు
న్యూఢిల్లీ: రోజురోజుకు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 472 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,470 కి చేరుకుంది. ఒక్కర
Read Moreఅమెరికాలో వియత్నాం యుద్ధాన్ని మించిన ప్రాణనష్టం
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ మునుపెన్నడూ లేనన్ని మరణాలను నమోదు చేస్తోంది. మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 58,955 కు పెరిగింది. కరోనా పాజిట
Read Moreకరోనా ఎఫెక్ట్: ఒక్కరోజులో 1990 కేసులు
దేశంలో 824 కు చేరుకున్న మృతుల సంఖ్య 26 వేలు దాటిన పాజిటివ్ కేసులు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైరస్ కేసులు రోజురోజుకు పెర
Read Moreయూకేలో 20 వేలు దాటిన కరోనా మరణాలు
ఒక్కరోజులోనే 813 మంది బలి లండన్: ప్రపంచ అగ్ర దేశాల్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. బ్రిటన్ లో గడిచిన ఒక్కరోజులోనే అత్యధికంగా 813 చనిపోయారు. దీంత
Read Moreఅమెరికాలో 50 వేలు దాటిన మృతుల సంఖ్య
వాషింగ్టన్: అమెరికాలో కరోనావైరస్ తో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మృతుల సంఖ్య శుక్రవారం నాటికి 50 వేలు దాటింది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ
Read Moreచైనాను ఫాలో అవ్వాలి: డబ్ల్యూహెచ్వో
జెనీవా: కరోనా మృతుల సంఖ్యను సవరించడంలో అన్ని దేశాలూ చైనాను అనుసరిస్తాయని భావిస్తున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థి
Read Moreకరోనా మృతుల లెక్కలు పెంచిన చైనా
ఒక్కసారిగా వుహాన్ లో 50%, దేశంలో 39% పెరిగిన మృతులు బీజింగ్: చైనాలో కరోనా మృతుల లెక్కను చైనా ఒక్కసారిగా పెంచేసింది. మృతుల లెక్కను వుహాన్లో 50 శాత
Read Moreడోరియన్ హరికేన్ విలయం
హరికేన్ డోరియన్ ధాటికి శుక్రవారం నాటికి బహమాస్లో 30 మంది చనిపోయారని ప్రధాని హుబెర్ట్మిన్నిస్ చెప్పారు. వేలాదిమంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య మరి
Read More290కి పెరిగిన శ్రీలంక బ్లాస్ట్ మృతులు.. 24 మంది అరెస్ట్
శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సపు ఆనవాళ్లు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో బయటపడుతున్నాయి. 8 వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగి
Read More