న్యూఢిల్లీ: రోజురోజుకు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 472 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,470 కి చేరుకుంది. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం రికార్డు అని అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు వెల్లడించారు. కిందటి వారంలో మే 7 న ఒక్క రోజులో 448 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇప్పటివరకు కరోనావైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మరణించిన వారి సంఖ్య 115 కి పెరిగిందని గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు.
ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 472 కేసులు
- దేశం
- May 14, 2020
లేటెస్ట్
- వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
- ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
- ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
- బీసీల వాటా ఇవ్వకుంటే ఊరుకోం: ఆర్. కృష్ణయ్య
- రూ. 1,800 పెరిగిన వెండి ధర
- ఏఐ టెక్నాలజీతో ఎల్జీ టీవీలు
- దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు
- అర్హత లేకున్నా.. ట్రీట్మెంట్ చేస్తున్నరు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్