వాషింగ్టన్: అమెరికాలో కరోనావైరస్ తో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మృతుల సంఖ్య శుక్రవారం నాటికి 50 వేలు దాటింది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 9 లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటివరకు 8,91,627 మంది వైరస్ బారిన పడగా అందులో 82,843 మంది కోలుకున్నారు. చనిపోయిన వారి సంఖ్య 50,372 మందిగా రికార్డయింది. లాక్డౌన్ ఎత్తివేయాలా వద్దా అనేదానిపై రాష్ట్రాలకు అధికారాలు కట్టబెట్టిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కొన్ని రాష్ట్రాల గవర్నర్ల నిర్ణయాలపై మండిపడుతున్నారు. లాక్డౌన్ నుంచి మినహాయింపులు ప్రకటించిన జార్జియా స్టేట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూనే.. మొదటి విడతలోనే బ్యూటీ పార్లర్లు, స్పాలు, హెయిర్ కటింగ్ సెలూన్లు, టాటూ సెంటర్లను ఓపెన్ చేసే వెసులుబాట్లు కలిగించడం మంచిదికాదన్నారు. అమెరికా అంతటా కఠిన ఆంక్షలు అమలు చేయాలని సూచించారు.
అమెరికాలో 50 వేలు దాటిన మృతుల సంఖ్య
- విదేశం
- April 24, 2020
లేటెస్ట్
- క్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్
- కాంగ్రెస్ లోకి..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు !
- వరంగల్ లో దంచికొట్టిన వాన
- కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్ట్
- మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి
- మెరుపుల్లేవ్..చినుకులే
- ఎమ్మెల్సీ ఎన్నికలోనూ..కాంగ్రెస్ పార్టీయే గెలవాలి: దీపాదాస్ మున్షీ
- ఫుట్బాల్కు..ఛెత్రి గుడ్ బై
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- పారిస్ ఒలింపిక్స్కు మన శ్రీజ
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్