జెనీవా: కరోనా మృతుల సంఖ్యను సవరించడంలో అన్ని దేశాలూ చైనాను అనుసరిస్తాయని భావిస్తున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు అదుపులోకి వచ్చాక ఆల్ కంట్రీస్ డెత్ కౌంట్ ను రివైజ్ చేస్తాయని అనుకుంటున్నట్లు పేర్కొంది. గత డిసెంబర్ లో కరోనా వైరస్ వూహాన్ లో కల్లోలం సృష్టించిందని చెప్పిన డబ్ల్యూహెచ్ వో.. ఈ వైరస్ కారణంగా చనిపోయిన ప్రతి ఒక్కరి వివరాలను అక్కడి అధికారులు నమోదు చేశారని వివరించింది. కాగా, వూహాన్ అధికారులు కరోనా మరణాల సంఖ్యను ఎప్పటికప్పుడు మారుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా కరోనా డెత్ కౌంట్ లెక్కింపులో తాము తప్పు చేశామని వూహాన్ భూకంప కేంద్రం ఒప్పుకుంది. అకస్మాత్తుగా వూహాన్ మృతుల సంఖ్యను 50 శాతం ఎక్కువ చేసి ప్రకటించింది. దీంతో చైనా పారదర్శకతపై అనేక దేశాలు సందేహాం వ్యక్తం చేస్తున్నాయి.
చైనాను ఫాలో అవ్వాలి: డబ్ల్యూహెచ్వో
- విదేశం
- April 18, 2020
లేటెస్ట్
- తిరుపతిలో హైటెన్షన్.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
- క్రైం బ్రాంచి పోలీసులమని బెదిరించి ..రూ.25 లక్షలు ఎత్తుకెళ్లారు
- T20 World Cup 2024: రిజర్వ్ డే లేదు.. టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్లో కీలక మార్పు
- V6 DIGITAL 14.05.2024 EVENING EDITION
- వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య
- ఏపీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్.. చేతులు మారనున్న వేల కోట్లు!
- ప్రభుత్వ బ్యాంకుల నికర లాభం రూ.1.4లక్షల కోట్లు
- డబుల్ డిజిట్! .. మూడు పార్టీలదీ అదే ధీమా
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- అధికారంలో వస్తే జీఎస్టీ తొలగిస్తాం:రాహుల్ గాంధీ
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!
- Pavithra Jayaram: చివరగా దిగిన ఫొటోతో పవిత్ర భర్త ఎమోషనల్ పోస్ట్..నా పవి ఇక లేదు..ప్లీజ్ మళ్ళీరావా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు