debt

మిర్చి పంట దెబ్బతినడంతో రైతు ఆత్మహత్య.. మహబూబాబాద్‌‌ జిల్లాలో ఘటన

నర్సింహులపేట, వెలుగు : వరుసగా రెండు సీజన్లలో పంట నష్టం జరగడం, పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

Read More

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపే ప్రజలు : ఏనుగు రవీందర్ రెడ్డి

కోటగిరి, వెలుగు: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్ర

Read More

హన్మకొండ జిల్లాలో తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వట్లేదని కానిస్టేబుల్‌‌‌‌ ఇంటి ఎదుట ధర్నా

భీమదేవరపల్లి, వెలుగు : అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ ఓ కానిస్టేబుల్‌‌‌‌ ఇంటి ఎదుట మహిళ ఆందోళనకు దిగింది. ఈ ఘటన హన

Read More

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

హనుమకొండ జిల్లాలో ఒకరు, జనగామ జిల్లాలో మరొకరు హసన్ పర్తి/రఘునాథపల్లి, వెలుగు: అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ జిల్ల

Read More

స్టార్ హీరో ఆస్తుల వేలం నిలిపివేసిన బ్యాంక్

బకాయిలు చెల్లించలేదనే కారణంతో బీజేపీ ఎంపీ, బాలీవుడ్​స్టార్​నటుడు సన్నీ డియోల్​ఆస్తుల వేళానికి సిద్ధపడిన  బ్యాంకు తన నిర్ణయాన్ని 24 గంటల్లో వెనక్క

Read More

గెలవాలనే పోరాటం.. అప్పు తీర్చాలని బ్యాంక్ వేధింపులు.. కన్నీళ్లు తెప్పిస్తున్న యువకుడి ఆత్మహత్య

కుర్రోడు.. కొద్దోగొప్పో చదువుకున్నాడు..  జులాయిగా ఏమీ తిరగలేదు.. కష్టపడి ఎదగాలనుకున్నాడు.. జీవితాన్ని గెలవాలనుకున్నాడు.. తనకు నచ్చిన.. వచ్చిన వ్య

Read More

97% పెరిగిన మహీంద్రా లాభం

న్యూఢిల్లీ: మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్​ ఎం) ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్లో (క్యూ1) రూ.2,773.73 కోట్ల (స్టాండ్‌‌&zw

Read More

ఐదేండ్లలో తెలంగాణ ., అప్పు డబుల్ : నిర్మలా సీతారామన్

  ఐదేండ్లలో తెలంగాణ ., అప్పు డబుల్  పార్లమెంట్‌‌లో వెల్లడించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బీఆర్ఎస్ ఎంపీ నామా ప్రశ్న

Read More

అనుకున్నది రూ.37 వేల కోట్లు.. వచ్చింది రూ.28 వేల కోట్లే

మొదటి 3 నెలల్లో 9,300 కోట్లు తగ్గిన రెవెన్యూ రాబడి గతేడాదితో పోలిస్తే రూ.4 వేల కోట్లు తక్కువ  రాష్ట్రంలో స్కీముల అమలు కోసం అప్పులు, భూములమ

Read More

హోటల్ బిజినెస్​లో నష్టాలు.. హెచ్ఏఎల్ ఎంప్లాయ్ సూసైడ్

మూసాపేట, వెలుగు: అప్పుల బాధతో హెచ్ఏఎల్(హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్) ఎంప్లాయ్ సూసైడ్ చేసుకున్న ఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపి

Read More

30 ఏళ్ల క్రితం ఆటోలో ప్రయాణించాడు.. ఇప్పుడు కిరాయి ఇచ్చాడు..

కేరళలో 30ఏళ్ల క్రితం ఆటో డ్రైవర్‌కి అప్పు పెట్టిన ఓ యువకుడు ..ఇప్పుడు అతని ఇంటికి వెళ్లి మరీ అప్పు తీర్చాడు. ఎంత ఇచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

జమ్మికుంట, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బావిలాల గ్రామానికి చెందిన సూదుల సంపత్(57) అనే రైతు తనకున్న

Read More

సింగరేణి బీఆర్ఎస్ నాయకుల జేబు సంస్థగా మారిపోయింది : కిషన్ రెడ్డి

సింగరేణిలో కేసీఆర్ కుటుంబ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి అధికారులు ఇవాళ చిన్న పనికి కూడా ఎమ్మెల్యేల

Read More