Donation
టాలీవుడ్ కార్మికుల కోసం రూ. 1.8 కోట్ల సాయం చేసిన అమితాబ్
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ కార్మికుల కోసం బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ రూ.1.8 కోట్ల సాయం చేశారు. సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార
Read Moreకరోనా బాధితుల ఆకలి తీర్చేందుకు చలో గివ్ క్యాంపెయిన్
6 లక్షల యూఎస్ డాలర్లు సమీకరించిన ఇండియాస్పోరా వాషింగ్టన్: కరోనా వైరస్ ఎఫెక్టుతో తిండి దొరకని వారికి సాయం చేసేందుకు యూఎస్ లోని ఇండిస్పోరా ‘చలో గివ్ క
Read Moreసీఎం రిలీఫ్ ఫండ్ కు నిర్మాతల మండలి విరాళం
లాక్ డౌన్ క్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు పలువురు విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ స్టార్స్, ప్రముఖులు విరాళాలు ఇవ్వగా..
Read Moreరూ.కోటి 25 లక్షల విరాళం ప్రకటించిన బాలయ్య
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమయింది. అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పైస సంపాదన లేక పేద,మధ్యతరగతి ప్రజలకు తినడానికి తిండి కూడ
Read Moreసీఎం రిలీఫ్ ఫండ్ కు యువకుడి విరాళం..కేటీఆర్ అభినందనలు
కరోనా ను కట్టడి చేసేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేందుకు స్వచ్చందంగా ముందుకొస్తున్నారు. కరోనాపై పోరాటాని శ్రీకాంత్ శరవన్ అనే య
Read Moreముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఉపయోగపడేందుకు వీలుగా పలు సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిం
Read Moreకరోనా ఎఫెక్ట్: సినీ కార్మికులకు నాగ్, మహేశ్ విరాళం
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ కార్యకలాపాలు నిలిచిపోయాయి.దీంతో సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ క్రమంలో పేద సినీ కార్మిక
Read Moreకరోనా కల్లోలం: ఎంపీ సీఎం రమేశ్ రూ.4.5 కోట్ల సాయం
దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి తన వంతుగా నాలుగున్నర కోట్ల సాయం ప్రకటించారు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్. తన ఎ
Read Moreఉద్యోగుల జేఏసీ విరాళం రూ.48 కోట్లు
హైదరాబాద్, వెలుగు: లాక్డౌన్ నేపథ్యంలో సీఎం సహాయనిధికి విరాళాలు అందజేస్తున్నారు. ఉద్యోగుల జేఏసీ సభ్యుల ఒక రోజు మూల వేతనం రూ.48 కోట్లను విరాళంగా
Read Moreఅమరుల సైనిక కుటుంబాలకు కోటి విరాళం
అమరుల సైనిక కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఢిల్లీలోని కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయంలో సైనిక అధికారులకు… కోటి రూపాయ
Read Moreగుడి మెట్లపై బిచ్చమెత్తి.. రూ. 8 లక్షల విరాళం
బిచ్చగాళ్లు అనగానే చిన్నచూపు ఉంటుంది. బిచ్చమెత్తుకుంటూ ఎవరైనా ఎదురుపడితే కొందరు చిరాకుగా చూస్తారు. కానీ, గుడి మెట్లపై ఉండి అడుక్కునే బిచ్చగాడే ఓ ఆలయాన
Read Moreఅయోధ్య ఆలయ నిర్మాణానికి మహావీర్ ట్రస్ట్ రూ. 10 కోట్ల విరాళం
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం భారీ ఎత్తున విరాళాలు రానున్నాయి. లేటెస్టుగా ఆలయ నిర్మాణానికి రూ. 10 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్టు బీహార్ రాజధాని పాట్
Read Moreఅయోధ్య రామ మందిర ట్రస్టుకు కేంద్రం తొలి విరాళం @ రూ.1
అయోధ్య రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం ట్రస్టు ఏర్పాటు చేసింది. నిన్న స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో ట్రస్ట
Read More